క్రైం న్యూస్ | డవి పందుల బెడద నుంచి వరి పంటను కాపాడుకోవడానికి ఓ రైతు వరి పంట చుట్టూ పెట్టిన కరెంట్ తీగలకు ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు.
బెంగళూరు: ఆలయాన్ని అపవిత్రం చేసిన వ్యక్తి అనారోగ్యానికి గురై మరణించాడు. దీంతో భయాందోళన చెందిన ఇద్దరు అనుచరులు పూజారి సమక్షంలో పోలీసులకు లొంగిపోయి తమ తప్పును ఒప్పుకున్నారు. కర్ణాటకలోని మంగళూరులో ఈ ఘటన జ�
రంగారెడ్డి : ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన యాచారం మండలంలోని చింతపట్ల గేటు సమీపంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. దీనికి సంబంధించి సీఐ లింగయ్య తెలిపిన కథనం ప్రకారం.. నల
మెదక్ : మురుగు కాల్వలో పడి గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని రామాయంపేట పట్టణంలోని హీరోహోండా షోరూం సమీపంలో శుక్రవారం జరిగింది. వివరాలలోకి వెళ్తే..మూత్ర విసర్జనకు వెళ్లిన వ్యక్�
జగిత్యాల : క్రికెట్ పోటీల్లో భాగంగా పరుగుతీస్తున్న ఓ యువకుడు మైదానంలోనే కుప్పకూలాడు. జిల్లాలోని మేడిపల్లిలో శుక్రవారం జరిగిన ఈ ఘటన పలువురిని కంటతడిపెట్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ�