జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన గుండు పోషయ్య (64) బ్లాక్ ఫంగస్తో గురువారం మృతి చెందాడు. పోషయ్యకు కంటి నుంచి నీరు కారడంతో హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు తరలించగా అక్కడి వైద్యులు పరీక్షలు చేసి బ్లాక్ ఫంగస్గా నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఇంటికి తీసుకురాగా మృతి చెందాడు. ఈ నేపథ్యంలో గ్రామంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగడంతో సీతారాంపురాన్ని కంటైన్మెంట్ జోన్గా అధికారులు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
మినీ ఇండియాగా శ్రీరామ కాలనీ : మంత్రి సబిత
కాగజ్నగర్లో భారీ గుట్కా డంప్ స్వాధీనం
పెద్దపల్లిలో సఖీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొప్పుల
హుజురాబాద్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం
మానవత్వం చాటిన పోలీస్ అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం