కాంగ్రెస్ సర్కార్లో పేదోళ్లు గూడుతో పాటు ఉపాధి కూడా కోల్పోతున్నారు. సోమవారం కాప్రా మున్సిపల్ పరిధిలో మల్లాపూర్ డివిజన్ ఎలిఫెంట్ చౌరస్తా నుంచి శివ హోటల్ చౌరస్తా వరకు అక్రమ నిర్మాణాలను, షెడ్డులను
KCR | రాష్ట్రంలోని నిరుపేదలపై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. పేదల సంక్షేమమే మా ధ్యేయం అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. ఆ నిరుపేదల గుండెలపైకి బుల్డోజర్లను పంపుతున�
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని మల్లాపూర్ పారిశ్రామికవాడలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ పెయింట్ పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి.
రుణమాఫీ సమస్యల పరిష్కారం కోసం శనివారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మల్లాపూర్ రైతువేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి డీఏవో వాణి, ఎల్డీఎం రాము, ఏడీఏ లావణ్య, మండల పరిధిలోని పలు బ్యాంక్ల మేనేజర్లు హాజరయ
Thukkanna | లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని జీర్ణించుకోలేక ఆ పార్టీ కార్యకర్త ఒకరు హఠాన్మరణం
చెందారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తుక్కన్న అనే 8
అటవీశాఖ భూమిని కొందరు ఆదరాబాదరగా సర్వే చేయించి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని, ఈ భూమిని కాపాడాలని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. బుధవారం తహసీల్దార్ కార్యా�
ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకొని నగరంలో కనీస అవసరాలైన కూరగాయలు, మాంసాహారం, చేపలు నాణ్యమైనవి ఒకే చోట దొరికేలా అన్ని వసతులతో కూడిన మోడల్ మారెట్లను ప్రభుత్వం నిర్మిస్తున్నది. ప్రధానంగా రహదారుల వెంట, అపరి�
మెదక్ (Medak) జిల్లాలోని నార్సింగ్ మండలం మల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఆదివారం ఉదయం మల్లూరు వద్ద జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారును అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న న�
అభివృద్ధి వైపు దూసుకుపోవాలన్న ఆ గ్రామస్తుల వాంఛ ప్రగతిపథం వైపు నడిపించేలా చేస్తుంది. ఊరంతా ఏకమై పట్టువదలని విక్రమార్కుడిలా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నారు.
Jagtial | మల్లాపూర్ : అప్పటి దాకా బంధువుల కోలాహలంతో సందడిగా ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా మూగబోయింది. బిడ్డ పెండ్లయిన కొన్ని గంటలకే తండ్రి హఠాన్మరణం( Cardiac Arrest ) చెందడం బంధుమిత్రులను కలిచివేసింది.
Minister KTR | మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Rajanna Sircilla) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని గొల్లపల్లి, మల్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకులాలు కొత్తరూపు సంతరించుకోనున్నవి. ఉమ్మడి పాలనలో కునారిల్లిన స్కూళ్లను పునరుద్ధరించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది.