జగిత్యాల జిల్లా మల్లాపూర్లో (Mallapur) విషాదం చోటుచేసుకున్నది. మల్లాపూర్ మండలం కేంద్రంలోని ఒడ్డెర కాలనీకి చెందిన దండుగుల శ్రీనివాస్ (22) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ష్టపడి చదివింది. పది ఫలితాల్లో (Tenth Results) స్కూల్ ఫస్ట్ వచ్చింది. అయితే ఆమెను విధి వెక్కిరించింది. ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆమెను లేకుండా చేసింది. ఎందుకంటే పరీక్షలు పూర్తయిన 13 రోజులకు ఆమె అనంత లో�
గ్రామ ప్రజాప్రతినిధి తన ఊర్లోని ప్రతీ ఒక్క రైతు ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. గ్రామాల్లో ప్రధానంగా రైతులే ఉంటారు కాబట్టి, వారికే పెద్ద పీఠ వేస్తారు రాజకీయ నాయకులు. ఓ తాజామాజీ ఉపసర్పంచి రైతులు ఎండుతున్న ప�
తమకు ఇప్పటివరకు రుణమాఫీ (Runa Mafi) కాలేదని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట రైతులు వెల్లడించారు. వెంటనే తమ రుణాలుమాఫీ చేయాలంటూ సీఎం రేవంత్కి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద మార్కుఫెడ్ ద్వారా పసుపుకు రూ.15 వేల కనీస మద్దతు ధర కల్పిస్తూ బోనస్ అందజేయాలని రైతు ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు
నాచారం పోలిస్టేషన్ పరిధి మల్లాపూర్లో సోమవారం జీహెచ్ఎంసీ రోడ్ క్లీనింగ్ వాహనం అదుపు తప్పింది. వాహనాన్ని రోడ్డుపై ఆపి డ్రైవర్ కిందికి దిగాడు. ఈ క్రమంలో అదుపు తప్పిన వాహనం రోడ్డు దాటి పక్కన వున్న బైక
కాంగ్రెస్ సర్కార్లో పేదోళ్లు గూడుతో పాటు ఉపాధి కూడా కోల్పోతున్నారు. సోమవారం కాప్రా మున్సిపల్ పరిధిలో మల్లాపూర్ డివిజన్ ఎలిఫెంట్ చౌరస్తా నుంచి శివ హోటల్ చౌరస్తా వరకు అక్రమ నిర్మాణాలను, షెడ్డులను
KCR | రాష్ట్రంలోని నిరుపేదలపై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. పేదల సంక్షేమమే మా ధ్యేయం అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. ఆ నిరుపేదల గుండెలపైకి బుల్డోజర్లను పంపుతున�
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని మల్లాపూర్ పారిశ్రామికవాడలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ పెయింట్ పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి.
రుణమాఫీ సమస్యల పరిష్కారం కోసం శనివారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మల్లాపూర్ రైతువేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి డీఏవో వాణి, ఎల్డీఎం రాము, ఏడీఏ లావణ్య, మండల పరిధిలోని పలు బ్యాంక్ల మేనేజర్లు హాజరయ