వారిద్దరి దోస్తానాకు ఇరవై ఏండ్లు. వైవాహిక బంధానికి పదహారేండ్లు. ‘వంశీ’ సినిమా సెట్స్లో ఏ ముహూర్తాన చూపులు కలిశాయో గానీ, ఇప్పటికీ ఇద్దరూ మంచి దోస్తులే, ఆదర్శ దంపతులే. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగుతు�
యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సన్నిహితంగా ఉంటారనే విషయం మనందరకి తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ నటించిన భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గ�
మహేశ్ బాబు (Mahesh Babu), పరశురాం (Parasuram) కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). క్రేజీ చిత్రం ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంటుందనే సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR)ఒకవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాగా, ఇందు
మహేష్ బాబు(Mahesh Babu) మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండే రికార్డుల వేట మొదలవుతూ ఉంటుంది. ఆయన సినిమా సెట్స్ పైకి వెళ్లి ఆ సినిమా నుండి ఏదైన అప్డేట్ వచ్చిందంటే ఇక రికార్డులని వేట మొదలవుతూనే ఉంటుం�
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ మహేష్- నమ్రతలు ఇప్పటికీ ఎవర్గ్రీన్ కపుల్ అని చెప్పవచ్చు. ఆ జంటని చూసి అభిమానులు మైమరచిపోతుంటారు. అయితే సినిమా షూటింగ్స్తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలత�
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ప్రస్తుతం స్పెయిన్లో టాకీపార్టుతోపాటు పాటల చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
యంగ్ సెన్సేషన్ అడివి శేష్ కొద్ది రోజుల క్రితం డెంగ్యూ బారిన పడిన విషయం తెలిసిందే. ఆయనకు రక్తంలో ప్లేట్లెట్స్ అకస్మాత్తుగా తగ్గిపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఇటీవల ఆయన తిరిగి రావడ�
హైదరాబాద్, అక్టోబర్ 12: ప్రముఖ మొబైల్ రిటైల్ దిగ్గజం బిగ్”సి’..దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని పలు వినూత్న ఆఫర్లు ప్రకటించింది. 10 శాతం క్యాష్ బ్యాక్తోపాటు.. వడ్డీ, డౌన్పేమెంట్ లేకుండా సులభ వాయిద�
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీతో తెగ సందడి చేస్తుంటాడు. ముఖ్యంగా పిల్లలకు పూర్తి క్వాలిటీ టైమ్ ను కేటాయిస్తుంటాడు. చిన్న పిల్లాడిలా మారి వారితో తెగ ఎంజాయ్ చేస్తుంటాడు. ప్రస్త�
సినిమా ఇండస్ట్రీలో ఒకరి కోసం రాసుకున్న కథలు మరొకరి దగ్గరకు వెళ్లడం కామన్. గతంలో చాలా మంది హీరోల విషయంలో ఇలానే జరిగింది. ఇప్పుడు మహేష్ కోసం రాసుకున్న కథ ప్రభాస్ దగ్గరకు వెళ్లిందనే వ�
స్టార్ హీరోల పిల్లలు ఒక్కొక్కరుగా వెండితెర ఎంట్రీ ఇస్తున్నారు.మొన్నామధ్య బన్నీ కూతురు అర్హ శాకుంతలం చిత్రంలో నటించగా, ఇప్పుడు సితార ఓ స్టార్ హీరో సినిమాతో తెరంగేట్రం చేయనుందని తెలుస్తుంది. మ