సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నారికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. సితారకు సంబంధించిన వీడియ�
రూ. 125 కోట్లతో రెండేండ్లలో 250 స్టోర్లు ఏర్పాటుచేయనున్న సంస్థ హైదరాబాద్, సెప్టెంబర్ 24: మొబైల్ రిటైల్ సంస్థ బిగ్”సి’ మార్కెట్లో మరింత పట్టుసాధించడానికి విస్తరణ బాట పట్టింది. ఇప్పటికే తెలంగాణతోపాటు ఆం�
మహేశ్ బాబు కెరీర్లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా దూకుడు స్థానం మాత్రం ప్రత్యేకం. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. 2011 సెప్టెంబర్ 23న విడుదలైన దూకుడు.. రెండు తెలుగు రాష్ట్
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్న మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని కీర్తి సురేష్ తెరకెక్కిస్తుండగా, కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా పూర్తైన తర్వా�
బుల్లితెర ఆడియన్స్ ని అలరిస్తున్న బిగ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు. సక్సెస్ ఫుల్గా సాగుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. తొలి ఎపిసోడ్ కే రామ్ చరణ్ హ�
ఎన్టీఆర్ హోస్ట్గా ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమం తెలుగులో సక్సెస్ఫుల్గా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ షోకి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం హాజరవుతున్న విషయం తెలిసిందే. కర్టన్ రైజ�
ఒకప్పుడు సినిమాల విషయంలో మన హీరోలు పోటీ పడేవారు. ఇప్పుడు బుల్లితెరపై కూడా హీరోల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. బిగ్ బాస్, ఎవరు మీలో కోటీశ్వరులతో పాటు పలు కార్యక్రమాలని సినిమా స్టార్స్ హోస్
సౌత్ ఇండస్ట్రీలో జరిగే అతి పెద్ద సినిమా పండుగ సైమా. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన నటీనటులు హాజరవుతుంటారు. వారు ఆ వేడుకలో చే�
హైదరాబాద్, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ) ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) వేడుకలు శనివారం హైదరాబాద్లో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. సినీతారలు సందడి చేశారు. రెండు రోజుల పా�
కరోనా వలన అవార్డుల వేడుకలనేవి జరగక చాలా రోజులు అయింది. గత రాత్రి హైదరాబాద్లో ఓ ప్రముఖ పత్రిక 6 వ, 7 వ ఎడిషన్కి సంబంధించిన అవార్డుల కార్యక్రమాన్ని చేపట్టగా ఈ వేడుకలో బన్నీ నటించిన అల �
ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న తన 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2014లో
సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అన్న సంగతి తెలిసిందే. ఆయనకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ సినిమాల కోసం అభిమానులు కళ్లల్లోఒత్తులు వేసుకొన
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత ఇంట ఏ వేడుక జరిగినా కూడా అందుకు సంబంధించిన ఫొటోలు లేదా వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంటుంది. తాజాగా ఇంట్లో న�
సైదాబాద్ హత్యాచార ఘటన ఎంత మందిని కలిచివేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని రాజు అనే కీచకుడు హత్యాచారం చేశాడు. అతడిని ఎన్కౌంటర్ చేయాలని, బహిరంగంగా ఉరి త�