కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందిన చిత్రం శ్రీమంతుడు. ఈ మూవీ సమాజంపై చాలా ప్రభావం చూపించింది. తీసుకున్నది ఏదైన తిరిగి ఇచ్చేయాలి లేదంటే లావు అయిపోతాం అనే కాన్సెప్ట్తో కొరటాల శివ ఈ
మహేశ్బాబు-పరశురాం (Parasuram) కాంబినేషన్లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
మహేష్ బాబు-పరశురాం కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata). ఈ సినిమాలో విలన్గా సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. సముద్ర ఖని తెలుగుతో పాటు తమిళంలో పలు సినిమాల్లో నటించి అ�
అడివి శేష్ నటించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ మేజర్ కరోనా వలన వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా మేజర్ షూటింగ్ పూర్తి కాగా, తాజాగా మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. సినిమా మేకింగ్క�
వారిద్దరి దోస్తానాకు ఇరవై ఏండ్లు. వైవాహిక బంధానికి పదహారేండ్లు. ‘వంశీ’ సినిమా సెట్స్లో ఏ ముహూర్తాన చూపులు కలిశాయో గానీ, ఇప్పటికీ ఇద్దరూ మంచి దోస్తులే, ఆదర్శ దంపతులే. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగుతు�
యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సన్నిహితంగా ఉంటారనే విషయం మనందరకి తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ నటించిన భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గ�
మహేశ్ బాబు (Mahesh Babu), పరశురాం (Parasuram) కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). క్రేజీ చిత్రం ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంటుందనే సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR)ఒకవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాగా, ఇందు
మహేష్ బాబు(Mahesh Babu) మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండే రికార్డుల వేట మొదలవుతూ ఉంటుంది. ఆయన సినిమా సెట్స్ పైకి వెళ్లి ఆ సినిమా నుండి ఏదైన అప్డేట్ వచ్చిందంటే ఇక రికార్డులని వేట మొదలవుతూనే ఉంటుం�
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ మహేష్- నమ్రతలు ఇప్పటికీ ఎవర్గ్రీన్ కపుల్ అని చెప్పవచ్చు. ఆ జంటని చూసి అభిమానులు మైమరచిపోతుంటారు. అయితే సినిమా షూటింగ్స్తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలత�
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ప్రస్తుతం స్పెయిన్లో టాకీపార్టుతోపాటు పాటల చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
యంగ్ సెన్సేషన్ అడివి శేష్ కొద్ది రోజుల క్రితం డెంగ్యూ బారిన పడిన విషయం తెలిసిందే. ఆయనకు రక్తంలో ప్లేట్లెట్స్ అకస్మాత్తుగా తగ్గిపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఇటీవల ఆయన తిరిగి రావడ�