టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr NTR) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న షో ఎవరు మీలో కోటీశ్వరులు (Evaru Meelo Koteeswarulu). ఈ షోలో
త్వరలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కూడా సందడి చేయబోతున్నాడు.
ఇటీవల ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి చేసిన రాజమౌళి త్వరలో మహేష్తో మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటి వరకు తెలుగులో రాని కథాంశంతో తెరకెక్కించనున్నారన్న వార్తలు కూడా క్యూరియాసిటీని మరిం�
మన హీరోలు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఓ కన్ను బిజినెస్లపై పెడుతున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో మహేష్ బాబు అలాగే అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ వంటి హీరోలు ఎక్కువ వ్యాపార�
ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ‘మిర్చి’ వంటి సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రచయిత క�
దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే సినిమాని త్వరలోనే విడుదల చేయనుండగా, ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ ర
సుభాష్రెడ్డిలాంటి వారే నిజమైన హీరోలు శ్రీమంతుడు సినిమా స్ఫూర్తినివ్వడం సంతోషం కేటీఆర్ ట్వీట్కు సినీ హీరో మహేశ్బాబు రీట్వీట్ బీబీపేట్, నవంబర్ 10: కామారెడ్డి జిల్లా బీబీపేట్లో ప్రముఖ వ్యాపారవేత్
కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందిన చిత్రం శ్రీమంతుడు. ఈ మూవీ సమాజంపై చాలా ప్రభావం చూపించింది. తీసుకున్నది ఏదైన తిరిగి ఇచ్చేయాలి లేదంటే లావు అయిపోతాం అనే కాన్సెప్ట్తో కొరటాల శివ ఈ
మహేశ్బాబు-పరశురాం (Parasuram) కాంబినేషన్లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
మహేష్ బాబు-పరశురాం కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata). ఈ సినిమాలో విలన్గా సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. సముద్ర ఖని తెలుగుతో పాటు తమిళంలో పలు సినిమాల్లో నటించి అ�
అడివి శేష్ నటించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ మేజర్ కరోనా వలన వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా మేజర్ షూటింగ్ పూర్తి కాగా, తాజాగా మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. సినిమా మేకింగ్క�
వారిద్దరి దోస్తానాకు ఇరవై ఏండ్లు. వైవాహిక బంధానికి పదహారేండ్లు. ‘వంశీ’ సినిమా సెట్స్లో ఏ ముహూర్తాన చూపులు కలిశాయో గానీ, ఇప్పటికీ ఇద్దరూ మంచి దోస్తులే, ఆదర్శ దంపతులే. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగుతు�
యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సన్నిహితంగా ఉంటారనే విషయం మనందరకి తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ నటించిన భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గ�