హైదరాబాద్, అక్టోబర్ 12: ప్రముఖ మొబైల్ రిటైల్ దిగ్గజం బిగ్”సి’..దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని పలు వినూత్న ఆఫర్లు ప్రకటించింది. 10 శాతం క్యాష్ బ్యాక్తోపాటు.. వడ్డీ, డౌన్పేమెంట్ లేకుండా సులభ వాయిద�
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీతో తెగ సందడి చేస్తుంటాడు. ముఖ్యంగా పిల్లలకు పూర్తి క్వాలిటీ టైమ్ ను కేటాయిస్తుంటాడు. చిన్న పిల్లాడిలా మారి వారితో తెగ ఎంజాయ్ చేస్తుంటాడు. ప్రస్త�
సినిమా ఇండస్ట్రీలో ఒకరి కోసం రాసుకున్న కథలు మరొకరి దగ్గరకు వెళ్లడం కామన్. గతంలో చాలా మంది హీరోల విషయంలో ఇలానే జరిగింది. ఇప్పుడు మహేష్ కోసం రాసుకున్న కథ ప్రభాస్ దగ్గరకు వెళ్లిందనే వ�
స్టార్ హీరోల పిల్లలు ఒక్కొక్కరుగా వెండితెర ఎంట్రీ ఇస్తున్నారు.మొన్నామధ్య బన్నీ కూతురు అర్హ శాకుంతలం చిత్రంలో నటించగా, ఇప్పుడు సితార ఓ స్టార్ హీరో సినిమాతో తెరంగేట్రం చేయనుందని తెలుస్తుంది. మ
సూపర్ స్టార్ మహేష్ బాబు 46 ఏళ్ల వయస్సులోను కుర్రాడిలా కనిపిస్తున్నారు. బాల నటుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోగా ఎందరో మనసులని గెలుచుకున్నాడు. బి.గోపాల్ దర్శకత్వ
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. పరశురాం తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక కుంభకోణం నేప
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ మహేష్ బాబు- నమ్రత జంట ఎప్పుడు చూడముచ్చటగా కనిపిస్తారు. వీరిద్దరిది ప్రేమ వివాహం కాగా, వారి మధ్య బంధం ఏర్పడడానికి కారణం వంశీ సినిమా అనే చెప్పాలి. ఈ సినిమా సమయంల�
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇద్దరికి అశేషమైన అభిమాన గణం ఉంది. వీరిద్దరు త్వరలో ఒక వేద
mahesh babu daughter sitara | సోషల్ మీడియాలో మహేశ్ బాబు కూతురు సితారకు ఎంత మంచి ఫాలోయింగ్ ఉంది అనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో అన్నయ్య గౌతమ్ కృష్ణను ఎప్పుడో దాటేసింది సితార పాప. ఇంకా చెప్పాలంటే కొంత మంది హీరో హీరోయ�
తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్కు మంచి క్రేజ్ ఉంటుంది. వాళ్లు కలిసి పని చేస్తున్నారు అంటే అంచనాలు కూడా అలాగే ఉంటాయి. టాలీవుడ్లో అలాంటి ఒక క్రేజీ కాంబినేషన్ మహేశ్ బాబు, శ్రీను వైట్ల. పదేళ్ల కిం�
కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లోకి వచ్చి ప్రేక్షకులకి పసందైన వినోదం అందిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్ష
కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్లోకి వచ్చి తెగ సందడి చేస్తున్న చిత్రం లవ్ స్టోరీ. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల తెరెక్కిన ఈ చిత్రం బాక్సీఫీస�
సంక్రాంతి పండుగకు పెద్ద సినిమాల సందడి ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సారి సంక్రాంతికి టాలీవుడ్ టాప్ హీరోలు బరిలోకి దిగుతుండడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. సంక్రాంతి బరిలో