టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్లో మహేష్- నమ్రత ఒకరు. 2000లో విడుదలైన వంశీ సినిమా సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడగా, ఆ పరిచయం ప్రేమగా మారింది. దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం 2005 ఫిబ్రవరి 10న
‘సుధీర్బాబు కెరీర్లోనే అద్భుతమైన నటనను కనబరిచిన చిత్రమిది. చక్కటి హావభావాలను కనబరుస్తూ సూరిబాబు పాత్రలో ఒదిగిపోయారు’ అని అన్నారు అగ్రనటుడు మహేష్బాబు. ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రాన్ని ఇటీవల ప్ర�
ఖుషీ సినిమాలో భూమికని చూసి ఎంత మంది గుండెలు జారి గల్లంతయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చేసింది తక్కువ సినిమాలే అయిన భూమికి ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.అయితే ఈ అమ్మడు పవన్ 7వ సిని�
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ పర్సన్ అనే సంగతి మనందరికి తెలిసిందే. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు కుటుంబసభ్యులతో విహారయాత్రలకు తరచూ వెళుతుంటారు. ఇటీవల సర్కారు వారి పాట చి
కరోనా వలన థియేటర్స్కి వెళ్లే పరిస్థితులు లేవు. సినీ ప్రేక్షకులు కూడా పెద్దగా థియేటర్స్కి వెళ్లడం లేదు అలాంటప్పుడు సెలబ్స్ రిస్క్ చేసి థియేటర్స్కి వెళతారా అస్సలు వెళ్లరు. ఇంట్లోనే హో�
సూపర్ స్టార్ మహేష్ బాబు పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ని చాలా బాగా మేనేజ్ చేస్తుంటారు. ఒకవైపు షూటింగ్స్తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీ టూర్స్కి బ్రేక్ రాకుండా చూసుకుంటారు. మహేష్ బాబు ప్రస్త
టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్న మహేష్కి రికార్డులు కొత్త కావు. సినిమాలు, సోషల్ మీడియా ద్వారా మహేష్ ఖాతాలో అనేక రికార్డులు వచ్చి చేరుతుంటాయి. తాజాగా ఆయన నటించిన సర్కారు వారి పాట సినిమా ద్వారా క�
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన మూవీలకు సంబంధించి వరుస అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. శనివారం రోజు చిరంజీవి హీరోగా మోహన్ రాజా తెరకెక్కిస్తున్న లూసిఫర్ రీమేక్ టైటిల్ రివీల్ చేసిన సంగత�
సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆనంది హీరోయ�
ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలం కారణంగా మనం అందరం ఈ రోజు ఎంతో సంతోషంగా ఉంటున్నాం. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ ఏడాది 75వ స్వాతంత�
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి కొంత సమయాన్ని కచ్చితంగా కేటాయిస్తుంటాడు. విదేశాలలో సినిమా షూటింగ్స్ ఉంటే కంపల్సరీగా తన ఫ్యామిలీని తీసుకెళుతుంటారు. అక్కడ ఓ
ఇటీవల మహేష్బాబు జన్మదినం సందర్భంగా బర్త్డే బ్లాస్టర్ పేరుతో ఆయన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’కు సంబంధించిన టీజర్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మహేష్బాబు సరికొత్త లుక్తో ఆకట్టుకున్నారు. పరశురా
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). పరశురాం (Parasuram) డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది.
విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తున్న యువ నాయకుడు మేజర్. ఎక్కువశాతం దేశభక్తి, థ్రిల్లర్ జోనర్లో సినిమాలు చేస్తున్న అడివి శేష్ ప్రస్తుతం.. 26/11 ముంబై దాడుల్లో వీరోచితంగా పోరాడి తన ప్రాణా�