బుల్లితెర ఆడియన్స్ ని అలరిస్తున్న బిగ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు. సక్సెస్ ఫుల్గా సాగుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. తొలి ఎపిసోడ్ కే రామ్ చరణ్ హ�
ఎన్టీఆర్ హోస్ట్గా ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమం తెలుగులో సక్సెస్ఫుల్గా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ షోకి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం హాజరవుతున్న విషయం తెలిసిందే. కర్టన్ రైజ�
ఒకప్పుడు సినిమాల విషయంలో మన హీరోలు పోటీ పడేవారు. ఇప్పుడు బుల్లితెరపై కూడా హీరోల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. బిగ్ బాస్, ఎవరు మీలో కోటీశ్వరులతో పాటు పలు కార్యక్రమాలని సినిమా స్టార్స్ హోస్
సౌత్ ఇండస్ట్రీలో జరిగే అతి పెద్ద సినిమా పండుగ సైమా. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన నటీనటులు హాజరవుతుంటారు. వారు ఆ వేడుకలో చే�
హైదరాబాద్, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ) ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) వేడుకలు శనివారం హైదరాబాద్లో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. సినీతారలు సందడి చేశారు. రెండు రోజుల పా�
కరోనా వలన అవార్డుల వేడుకలనేవి జరగక చాలా రోజులు అయింది. గత రాత్రి హైదరాబాద్లో ఓ ప్రముఖ పత్రిక 6 వ, 7 వ ఎడిషన్కి సంబంధించిన అవార్డుల కార్యక్రమాన్ని చేపట్టగా ఈ వేడుకలో బన్నీ నటించిన అల �
ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న తన 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2014లో
సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అన్న సంగతి తెలిసిందే. ఆయనకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ సినిమాల కోసం అభిమానులు కళ్లల్లోఒత్తులు వేసుకొన
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత ఇంట ఏ వేడుక జరిగినా కూడా అందుకు సంబంధించిన ఫొటోలు లేదా వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంటుంది. తాజాగా ఇంట్లో న�
సైదాబాద్ హత్యాచార ఘటన ఎంత మందిని కలిచివేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని రాజు అనే కీచకుడు హత్యాచారం చేశాడు. అతడిని ఎన్కౌంటర్ చేయాలని, బహిరంగంగా ఉరి త�
మహేశ్ బాబు హీరోగా గీత గోవిందం ఫేమ్ పరశురామ్ తెరకెక్కిస్తున్న సినిమా సర్కారు వారి పాట. కెరీర్లో తొలిసారి మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోతో పని చేస్తున్నాడు పరశురామ్. ఈ మధ్యే మహేశ్ బాబు పుట్టినరోజు సందర్�
మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఇందులోకీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. హైదరాబాద్లో తాజా షెడ్యూల్ జరుపుకుంలుండగా, సెట్లో
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.ఆయన హిందీలో ఎన్నో హిట్స్ తీసి అలరించారు. సంజయ్ నటించిన పలు సినిమాలు తెలుగులో రీమేక్ కాగా,వాటికి మంచిఆదరణ లభించింది. అయితే సం�
అమ్మ, నాన్న తర్వాత ఆ స్థానాన్ని గురువుకే ఇచ్చారు మన పెద్దలు. గురువుని దైవంగా పూజించే సంప్రదాయం మన భారతదేశంలో ఉంది. మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 05 న గురు పూజోత్సవ ద�