దాదాపు మూడు నెలల విరామం తర్వాత తెలుగు చిత్రసీమ షూటింగ్లతో కళకళలాడుతోంది. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్కు ముందు వాయిదా పడ్డ సినిమా చిత్రీకరణలు తిరిగి పునఃప్రారంభమవుతున్నాయి. కొవిడ్ జాగ�
కరోనా మహమ్మారి ప్రభావంతో థియేటర్లలో కొత్త సినిమాల సందడి లేక చాలా కాలమే అవుతుంది. సెకండ్ వేవ్ రావడంతో ఇప్పటికే పూర్తి కావాల్సిన చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి.
ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలతో ప్రేక్షకులని అలరించిన మణిరత్నం ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మల్టీ స్టారర్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న తెలుస�
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు తనకు బాగా తెలిసిన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ట్విటర్ ద్వారా ఆ వ్యక్తికి బర్త్ డే విషెస్ చెప్పాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో పరశురాం తెరకెక్కిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. బ్యాంకు నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి తొలి షెడ్
పిల్లల భవిష్యత్ కోసం నిరంతరం శ్రమించి వారి కష్ట సుఖాలలో పాలుపంచుకునే హీరో నాన్న మాత్రమే. రక్తాన్ని చెమటబొట్టుగా చిందించి పిల్లలను ఉన్నత స్థాయిలో నిలిపేందకు అహర్నిషలు కృషి చేస్తారు. ఫా�
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరు ఇళ్లకు పరిమితం కాగా, వైద్యులు మాత్రం ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ప్రజలకు వైద్యం అందంచారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా కరోనా సమయంలో
సూపర్ స్టార్ మహేష్ బాబు- క్రేజీ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన చిత్రం మహర్షి. ఈ సినిమా మహేష్ కెరియర్లో 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించింది. శ్రీ �
కథానాయకుడు మహేష్బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని స్విమ్మింగ్లో తన ప్రావీణ్యతను చాటుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్కు సంబంధించి తన వయసు విభాగంలోని టాప్ 8 స్థానాల్లో ఒకరిగా నిలిచారు గౌతమ్. ఈ విషయ�
ఏ తల్లిదండ్రులకైన తమ పిల్లలు ప్రయోజకులైతే ఎంత సంతోషంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ ఫీలింగ్ లో మహేష్ దంపతులు ఉన్నారు. మహేష్ , నమ్రతలకు గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్ల
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ పర్సన్ అనే సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మాములు సమయంలోనే ఫ్యామిలీతో ఎక్కువగా గడిపే మహేష్ ఇప్పుడు కరోనా వలన ఇంటికి పరిమితం కావడంతో పిల్లలతో ఫ�
‘సక్సెస్లను తలకెక్కించుకొని గర్వంగా ఫీలవ్వను. పరాజయాలను మనసులో దాచుకుంటూ బాధపడను. జయాపజయాల విషయంలో నేను నమ్మే సిద్ధాంతమిదే’ అని అంటోంది కృతిసనన్. తెలుగు చిత్రసీమ ద్వారా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్
చివరిగా సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఓ షెడ్యూల్ని దుబాయ్లో ముగించుకొ�
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే మహేష్ బాబు మనందరికీ సూపర్ స్టార్ కావచ్చు.. కానీ ఆయన పిల్లలకు మాత్రం ఆడించి పాడించి లాలించే తండ్రి.