మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకుడు. శనివారం ఫస్ట్ నోటీస్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో మహేష్బాబు సరికొత్త కేశాలంకరణతో ైస్టెలిష్గా కనిపిస్తున్�
సూపర్స్టార్ మహేశ్బాబు సర్కారు వారి పాట నుంచి సరికొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 31 ఫస్ట్ నోటీస్ ఇస్తామని చెప్పిన చిత్ర యూనిట్.. ఇవాళ మహేశ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. అంతేకాకుండా మహేశ్ అభిమాన�
మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకుడు. కీర్తి సురేష్ కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. ‘సర్కారు వారి పాట’ ఫస్ట్నోటీస్ పేరుతో మహే�
sarkaru vaari paata | స్టార్ హీరోలు దూకుడు పెంచారు. తమ సినిమాల అప్డేట్స్ ఇస్తూ ఆసక్తి రేకేత్తిస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా నుంచి కూడా సరికొత్త అప్డేట్ వచ్చింది.
Mahesh babu Birthday | మహేశ్ పుట్టినరోజుకు మరో 10 రోజులు మాత్రమే టైముంది. దీంతో అభిమానులు ఇప్పటి నుంచే సందడి మొదలు పెట్టారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్ డే మహేశ్ బాబు అనే హ్యాష్ట్య
అగ్ర దర్శకుడు రాజమౌళి సినిమాలంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. లార్జర్ దేన్ లైఫ్ కథాంశాల్ని ఎంచుకుంటూ పతాకస్థాయి భావోద్వేగాలతో సినీ ప్రియుల్ని మెస్మరైజ్ చేస్తారాయన. ‘ఆర్ఆర్ఆర్’ �
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ మొదలు దాదాపు 22 సంవత్సరాలు అవుతుంది. హీరోగా ఈయన మొదటి సినిమా రాజ కుమారుడు 1999 లో విడుదలైంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. మహేష్ బాబ
దాదాపు మూడు నెలల విరామం తర్వాత తెలుగు చిత్రసీమ షూటింగ్లతో కళకళలాడుతోంది. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్కు ముందు వాయిదా పడ్డ సినిమా చిత్రీకరణలు తిరిగి పునఃప్రారంభమవుతున్నాయి. కొవిడ్ జాగ�
కరోనా మహమ్మారి ప్రభావంతో థియేటర్లలో కొత్త సినిమాల సందడి లేక చాలా కాలమే అవుతుంది. సెకండ్ వేవ్ రావడంతో ఇప్పటికే పూర్తి కావాల్సిన చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి.
ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలతో ప్రేక్షకులని అలరించిన మణిరత్నం ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మల్టీ స్టారర్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న తెలుస�
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు తనకు బాగా తెలిసిన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ట్విటర్ ద్వారా ఆ వ్యక్తికి బర్త్ డే విషెస్ చెప్పాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో పరశురాం తెరకెక్కిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. బ్యాంకు నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి తొలి షెడ్
పిల్లల భవిష్యత్ కోసం నిరంతరం శ్రమించి వారి కష్ట సుఖాలలో పాలుపంచుకునే హీరో నాన్న మాత్రమే. రక్తాన్ని చెమటబొట్టుగా చిందించి పిల్లలను ఉన్నత స్థాయిలో నిలిపేందకు అహర్నిషలు కృషి చేస్తారు. ఫా�
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరు ఇళ్లకు పరిమితం కాగా, వైద్యులు మాత్రం ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ప్రజలకు వైద్యం అందంచారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా కరోనా సమయంలో