ఏప్రిల్, మే నెలలు రాక ముందే ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం ఎనిమిది దాటక ముందే సూర్యుడు నిప్పులు కురిపిస్తుండడంతో జనం బయటికి రావడానికి జంకుతున్నారు.
కాంక్రీట్ మిక్సర్ వాహన డ్రైవర్ అజాగ్రత్తతో ఓ బాలుడి ప్రాణం పోయింది. నిర్లక్ష్యంగా రివర్స్ చేయడంతో గోడకు తగలగా, దాని పక్కన కూర్చున్న బాలుడి తలపై గోడ పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. జగిత్యాల జిల్లా �
తాను మరణిస్తూ ఐదుగురికి కొత్త జీవితాన్ని అందించిందామే. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మదనతుర్తి వస్రాం తండాకు చెందిన గుగులోతు జయమ్మ (58) గృహిణి. ఆమెకు భర్త మాన్సింగ్, గణేశ్, నరేశ్ సంతానం.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు సోమవారం ఎర్రబంగారం పోటెత్తింది. ఒక్క రోజే సుమారు 8వేల మిర్చి బస్తాలు విక్రయానికి వచ్చాయి. మార్కెట్కు పరిమితికి మించి మిర్చి రావడంతో వ్యాపారులు ఈ టెండర�
కేవలం రూ.500 కోసం ఓ వృద్ధుడు వృద్ధురాలిని హతమార్చాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో గురువారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కోబల్తండా గ్రామ శివారు మూడుగుడిసెల లైన్తండాకు చెం�
విహారయాత్ర విషాదంగా మారింది. ఐదుగురు స్నేహితులు కలిసి సంతోషంగా కారులో విహారయాత్రకు బయల్దేరగా, మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మర్రిమిట్ట గ్రామంలో ఓ విద్యార్థినికి కరోనా పాజిటివ్ వచ్చింది. గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని ఇద్దరు బాలికల్లో ఒకరు మరిపెడ బంగ్లా, మరొకరు మహబూబాబాద్ గిరిజన గురుకు
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యానికి ధర తగ్గడంతో రైతులు కన్నెర్ర చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సోమవారం ఒక్కరోజే మార్కెట్కు 43 వేల బస్తాల ధాన్యం