సాయం చేయాలంటే ఆస్తులుండాల్సిన అవసరం లేదు.. తపన, సంకల్పం ఉంటే చాలని నిరూపించాడు మహబూబాబాద్ జిల్లా కురవికి చెందిన గంగరబోయిన రఘు. ఓ నిరుపేద కుటుంబాన్ని అండగా నిలువాలనే అతడి ప్రయత్నం వల్ల ఆ ఇంట వెలుగులు నింప
వరదల కారణంగా కొట్టుకుపోయిన రోడ్ల పునరుద్ధరణకు నిధుల కొరత వెంటాడుతున్నది. తక్షణ మరమ్మతులు కూడా చేపట్టలేని పరిస్థితి నెలకొన్నదని అధికారవర్గాలు వాపోతున్నాయి.
మ హబూబాబాద్ జిల్లాలో వాన మళ్లీ దంచికొట్టింది. శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జిల్లా కేంద్రంతోపాటు బ య్యారం, గార్ల, డోర్నకల్, నెల్లికుదురు, కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లో భారీ వర్షం కురిసింది.
భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో దెబ్బతిన్న సెక్షన్లలో వేగంగా పునరుద్ధరణ పనులను చేపట్టాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం నక్కలగుట్ట ప్రధాన కార్యాలయం �
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య ఎట్టకేలకు రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. ఇటీవల వచ్చిన వరదలకు 418 కిలోమీటర్ రాయి వద్ద ట్రాక్ ధ్వంసమైన విషయం తెలిసిందే.
మూడు రోజులు కురిసిన అతి భారీ వర్షాలకు మానుకోట జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్లను, పంటలను ఊడ్చుకెళ్లి నిండాముంచడంతో ప్రజలకు కన్నీళ్లే మిగిల్చింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం వరకు వాన తగ్గి�
మూడు రోజుల నుంచి కురిసిన వర్షాలతో రాజులకొత్తపల్లి చెరువు తెగి నెల్లికుదురు మండలంలోని రావిరాల గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకున్నది. ఇలా వరద సృష్టించిన బీభత్సంతో గ్రామంలో ప్రతి ఇంట్లోకి నడుము లోతు నీళ్లు చ
భారీవర్షాలతో మహబూబాబాద్ జిల్లా అతలాకుతలమైంది. జనజీవనం స్తంభించింది. జిల్లాలో 29.67 సెంటీమీటర్లు సగటు వర్షపాతం నమోదవగా, అత్యధికంగా చిన్నగూడూరులో 45.06 సెంటీమీటర్లు కురిసింది.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెంలో 500 ఏండ్ల చరిత్ర, అత్యంత మహిమ గల శ్రీవేట వేంకటేశ్వరస్వామి ఆలయంపై ఎమ్మెల్యే కోరం కనకయ్య అనుచరులు పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ నెల 24 నుంచి 28 వరకు జరగాల్సిన ఆలయ ధ్వజస
అన్నదాతను పెసర పంట కో లుకోలేని దెబ్బ తీసింది. అధిక దిగుబడి వస్తుందన్న ఆశతో సాగు చేస్తే ఏపుగా ఎదిగిందే తప్ప.. పూత.. కాత లేక నష్టాల పాలు చేసింది. రైతులకు నకిలీ విత్తనాలు, నిషేధిత పురుగు మందులు విక్రయిస్తే పీడీ
గ్రామాల్లో కరెంట్ పోయినా.. విద్యుత్ వైరు తెగినా పట్టించుకునే వారే లేరు. మరమ్మతు చేసేందుకు గ్రామ హెల్పర్లు అందుబాటులో ఉండకపోవడంతో కరెంటుకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా ప్రజలు, రైతులే మరమ్మతు చేసుకోవ�
అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.2 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్వోసీ) ఇప్పించారు. ఎంపీ స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన నిర�
రాష్ట్ర వ్యాప్తంగా ఏడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో వచ్చే నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడిన మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి మహ్మద్ గౌస్ పాషాతోపాటు అతని డ్రైవర్ ఎలమందల సుబ్బారావు, ప్రైవేట్ వ్యక్తి రాంగోపాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ�