కుకలు, కోతులతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వాటిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ తకళ్లపల్లి రవీందర్రావు కోరారు.
‘ఓ నిజాం పిశాచమా.. కానరాడు.. నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఊపిరిలూదిన ధీశాలి దాశరథి కృష్ణమాచార్యులు. నిజాం నిరంకుశ పాలన, భూస్వ
మాలోత్ సురేశ్బాబు కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు భరోసా ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం భోజ్యతండా పరిధి ఈదులకుంట తండాకు చెందిన గిరిజన యువకుడు మాలోత్ సురేశ్�
తమకు కావాల్సిన బ్రాండ్ల మద్యం అమ్మకుండా ఇతర బ్రాండ్ల మద్యం అమ్ముతున్నారని ఆరోపిస్తూ మద్యం ప్రియులు బుధవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో వైన్షాపు ముందు ఆందోళన చేశారు.
ఏజెన్సీ చేతిలో మోసపోయిన మహబూబాబాద్ జిల్లావాసి కాంబోడియా దేశంలో చిక్కుకొని సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. విషయం తెలిసిన వెంటనే మాజీ ఎంపీ మాలోత్ కవిత అతడితో ఫోన్లో మాట్లాడి భారత్కు తీసుకొచ్చేందుకు కృష�
ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. ప్రియురాలు మృతిచెంది.. ప్రియుడికి ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన సోమవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డలో చోటుచేసుకుంది.
కుక దాడిలో 42 రోజుల శిశువు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లిలో సోమవారం చోటుచేసుకున్నది. మడిపల్లికి చెందిన రేణుకకు నెల్లికుదురు మండ లం చెట్ల ముప్పారం గ్రామానికి చెందిన దర్శనం వెం�
పచ్చిరొట్ట విత్తనాల పంపిణీలో అక్రమాలు ఒకొకటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరులో అధికారితోపాటు ముగ్గురు సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. తొర్రూరు మం
ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో ఆదివారం రాత్రి మహబూబాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. మహబూబాబాద్, బయ్యారం, గార్ల, డోర్నకల్ మండలాల్లో తీవ్ర ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. పెద్ద పెద్ద వృక్ష�
కేసీఆర్తోనే రైతులకు స్వర్ణయుగమని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గడిచిన పదేళ్లలో కేసీఆర్ రైతును �