ఒక ఐడియా జీవితాన్ని మార్చేసింది. మడతపెట్టే వ్రతపీఠాన్ని తయారుచేసిన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కాటినగరానికి చెందిన కృష్ణమాచారిని ఆవిష్కరణలకు కేంద్రమైన టీవర్క్స్కు రప్పించింది.
సీఎం కేసీఆర్ సంకల్పం.. మంత్రి కేటీఆర్ పట్టుదలతో రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం వెల్లివిరిస్తున్నది. పారిశ్రామీకరణ కొత్త పుంతలు తొక్కుతున్నది. పరిశ్రమలు కేవలం హైదరాబాద్ పరిసరాలకు పరిమితం కాకుండా రా�
మహబూబాబాద్ జిల్లా ఉల్లేపల్లి భూక్యాతండాకు చెందిన భూక్యా యశ్వంత్ నాయక్ ఎవరెస్ట్ బేస్క్యాంపులో త్రివర్ణ పతకాన్ని ఎగురవేశాడు. ఎనిమిది రోజుల ప్రయాణం తర్వాత ఆదివారం 5,364 మీటర్ల ఎత్తులోని బేస్క్యాంపున�
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఆనేపురం శివారు మేఘ్యాతండా, వెంకట్తండాల్లో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఆదివారం వివిధ పనుల నిమిత్తం వెళ్తున్న 13 మందిపై దాడి చేసి గాయపరిచాయి.