Speaker Pocharam | ప్రభుత్వాలు, నేతలు మారడం కాదని.. ప్రజల బతుకులు మారాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని మహాత్ముడి విగ్రహానికి మండలి చైర్మన్ గుత�
Minister KTR | 75 ఏండ్ల క్రితం స్వతంత్ర భారతదేశంలో ఇదే రోజున గాంధీని గాడ్సే చంపారని, అప్పుడే ఈ దేశంలో ఉగ్రవాదం తన క్రూర రూపాన్ని చూపిందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
శాంతి, సామరస్యంతోనే గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గాంధీ చెప్పిన పద్ధతులను ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. మానవ వనరులు
CM Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రదాని మోదీపై మరోసారి విరుచుకుపడ్డారు. న్యూ ఇండియాలో నూతన జాతిపిత ఏం ఉద్ధరించారని ఫైరయ్యారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ మాజీ ప్రధాని వాజ్పేయి సహా పలువురు ప్రముఖులకు ఘనంగా నివాళులర్పించారు. రాహూల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర
విద్యార్థులు, యువత పుస్తక పఠనం చేయాలి. తద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం అందిపుచ్చుకోవాలి. శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలి. ప్రపంచ పరిణామాలను అర్థం చేసుకోవాలి.
Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మరికొద్దిసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో 24 ఏళ్ల తరువాత పార్టీ పగ్గాలు చేపట్టిన గాంధీ
జాతిపిత మహాత్మాగాంధీని అఖిల భారత హిందూ మహాసభ అసురుడిగా చిత్రీకరించింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్మీడియాలో వైరల్ కావడంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
Minister KTR | మహిషాసురుడిగా మహాత్ముడిని చిత్రీకరించడంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కోల్కతాలో హిందూ మహాసభ నిర్వహించిన దుర్గాపూజలో మహిషాసురుడిని మహాత్మా
CM KCR | పల్లె, పట్టణ ప్రగతికి ప్రేరణ మహాత్మా గాంధీయే అని సీఎం కేసీఆర్ తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘అనేక మతాలు, జాతులు, భిన్నమైన సంస్కృతులు, వేషభాషలు, ఆహారాలు, ఆహార�