CM Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రదాని మోదీపై మరోసారి విరుచుకుపడ్డారు. న్యూ ఇండియాలో నూతన జాతిపిత ఏం ఉద్ధరించారని ఫైరయ్యారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ మాజీ ప్రధాని వాజ్పేయి సహా పలువురు ప్రముఖులకు ఘనంగా నివాళులర్పించారు. రాహూల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర
విద్యార్థులు, యువత పుస్తక పఠనం చేయాలి. తద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం అందిపుచ్చుకోవాలి. శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలి. ప్రపంచ పరిణామాలను అర్థం చేసుకోవాలి.
Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మరికొద్దిసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో 24 ఏళ్ల తరువాత పార్టీ పగ్గాలు చేపట్టిన గాంధీ
జాతిపిత మహాత్మాగాంధీని అఖిల భారత హిందూ మహాసభ అసురుడిగా చిత్రీకరించింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్మీడియాలో వైరల్ కావడంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
Minister KTR | మహిషాసురుడిగా మహాత్ముడిని చిత్రీకరించడంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కోల్కతాలో హిందూ మహాసభ నిర్వహించిన దుర్గాపూజలో మహిషాసురుడిని మహాత్మా
CM KCR | పల్లె, పట్టణ ప్రగతికి ప్రేరణ మహాత్మా గాంధీయే అని సీఎం కేసీఆర్ తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘అనేక మతాలు, జాతులు, భిన్నమైన సంస్కృతులు, వేషభాషలు, ఆహారాలు, ఆహార�
CM KCR | మరుగుజ్జులు ఎన్నడూ మహాత్ములు కాలేరని సీఎం కేసీఆర్ అన్నారు. గాంధీ ఆసుపత్రిలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమంలో మాట్లాడారు. ‘మహనీయుడు స్మరించుకునే అవకాశం లభించినప్పుడు.. ప్రస్త�
CM KCR | గాంధీజీ 153వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు.
Mahatma Gandhi | గాంధీజీ 153వ జయంతి సందర్భంగా రాజ్ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్,