Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మరికొద్దిసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో 24 ఏళ్ల తరువాత పార్టీ పగ్గాలు చేపట్టిన గాంధీ
జాతిపిత మహాత్మాగాంధీని అఖిల భారత హిందూ మహాసభ అసురుడిగా చిత్రీకరించింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్మీడియాలో వైరల్ కావడంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
Minister KTR | మహిషాసురుడిగా మహాత్ముడిని చిత్రీకరించడంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కోల్కతాలో హిందూ మహాసభ నిర్వహించిన దుర్గాపూజలో మహిషాసురుడిని మహాత్మా
CM KCR | పల్లె, పట్టణ ప్రగతికి ప్రేరణ మహాత్మా గాంధీయే అని సీఎం కేసీఆర్ తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘అనేక మతాలు, జాతులు, భిన్నమైన సంస్కృతులు, వేషభాషలు, ఆహారాలు, ఆహార�
CM KCR | మరుగుజ్జులు ఎన్నడూ మహాత్ములు కాలేరని సీఎం కేసీఆర్ అన్నారు. గాంధీ ఆసుపత్రిలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమంలో మాట్లాడారు. ‘మహనీయుడు స్మరించుకునే అవకాశం లభించినప్పుడు.. ప్రస్త�
CM KCR | గాంధీజీ 153వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు.
Mahatma Gandhi | గాంధీజీ 153వ జయంతి సందర్భంగా రాజ్ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్,
Mahatma Gandhi | అసెంబ్లీ ప్రాంగణంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. గాంధీజీ విగ్రహానికి
Indrakaran reddy | జాతిపిత గాంధీజీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బాపూజీ చూపిన బాటలోనే సీఎం కేసీఆర్ అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు.
Gandhi Jayanti | గాంధీ అంటే రామభక్తుడే గుర్తుకొస్తాడు. తన తుదిశ్వాసలోనూ ఆయన రాముడి ( Hey Ram )నే తలుచుకున్నాడని అంటారు. రామనామం పట్ల ఆయన నమ్మకం వెనుక పెద్ద కథే ఉంది.
Minister KTR: గుజరాత్లో జరుగుతున్న పరిణామాలపై మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్లో ఎల్జీ మెడికల్ కాలేజీ పేరును మార్చడం పట్ల ఆయన ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.
తెల్లదొరల పాలన అంతా నల్ల మచ్చల మయమే. ఘోర దురంతాల దొంతరే. అందులో అన్నిటికన్నా కొట్టొచ్చినట్టు కనిపించేవి పంజాబ్లో జరిగిన ఘాతుకాలు. అందుకు కారకుడు లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓడ్వయ్యర్.