Mahatma Gandhi | అసెంబ్లీ ప్రాంగణంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. గాంధీజీ విగ్రహానికి
Indrakaran reddy | జాతిపిత గాంధీజీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బాపూజీ చూపిన బాటలోనే సీఎం కేసీఆర్ అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు.
Gandhi Jayanti | గాంధీ అంటే రామభక్తుడే గుర్తుకొస్తాడు. తన తుదిశ్వాసలోనూ ఆయన రాముడి ( Hey Ram )నే తలుచుకున్నాడని అంటారు. రామనామం పట్ల ఆయన నమ్మకం వెనుక పెద్ద కథే ఉంది.
Minister KTR: గుజరాత్లో జరుగుతున్న పరిణామాలపై మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్లో ఎల్జీ మెడికల్ కాలేజీ పేరును మార్చడం పట్ల ఆయన ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.
తెల్లదొరల పాలన అంతా నల్ల మచ్చల మయమే. ఘోర దురంతాల దొంతరే. అందులో అన్నిటికన్నా కొట్టొచ్చినట్టు కనిపించేవి పంజాబ్లో జరిగిన ఘాతుకాలు. అందుకు కారకుడు లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓడ్వయ్యర్.
సహాయ నిరాకరణకు గాంధీజీ ఇచ్చిన పిలుపు ఉద్యమరూపం దాల్చింది. దేశమంతటా కొత్తగాలి వీస్తున్నది. హైదరాబాద్ సంస్థానంపై కూడా గాంధీ ప్రభావం పడింది. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా గాంధీ ప్రభావాన్ని అడ్డుకోలే
వాషింగ్టన్: భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని అమెరికాలో ధ్వంసం చేశారు. రెండు వారాల్లో ఇలాంటి సంఘటన జరుగడం ఇది రెండోసారి. న్యూయార్క్ నగరంలో మరోసారి గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ నెల 16�
సంప్రదాయ గుజరాతీ వస్త్రధారణతో మదురై నగరంలో అడుగుపెట్టిన గాంధీజీ తెల్లవారే సరికి మారిపోయారు. ఓ పేదరైతులా దర్శనమిచ్చారు. సెప్టెంబరు 22, 1921 రాత్రి ఏం జరిగింది? గాంధీ ఎందుకు మారిపోయారు?
ఖిలాఫత్ ఆందోళన హైదరాబాద్ సంస్థానంలో జాతీయవాదాన్ని రగిలించింది. హిందూ, ముస్లింల ఐక్యతకు దోహదపడింది. జాతీయోద్యమంలో ముస్లింలు మరింత పాల్గొనేలా ప్రేరణ కల్పించింది. మొత్తంగా స్వాతంత్య్రోద్యమం ఉధృతమయ్యే