మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సీబీఐ (CBI) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సీబీఐ అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. తన అ�
మహనీయులను గౌరవించుకునే సంస్కృతి తెలంగాణ ప్రభుత్వానిదని, గాంధీ చూపిన శాంతియుత మార్గంలో తెలంగాణను సాధించుకున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
Mahatma Gandhi | మహాత్మా గాంధీకి కనీసం ఒక్క యూనివర్సిటీ డిగ్రీ కూడా లేదని జమ్ముకశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చేసిన వ్యాఖ్యలను గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఆయన విమర్శ పనికిమా�
గ్రామీణ ప్రజల్లో ఆర్థిక పరిపుష్టి, చేతినిండా పని, ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కావాలనే నిర్వీర్యం చేస్తున్నది.
స్వాతంత్య్ర స్ఫూర్తితో ప్రజలకు న్యాయ సేవలందించాలని హైకోర్టు జడ్జి సూరిపల్లి నంద అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కోర్టులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడారు.
పోలీస్ కమిషనరేట్ కేం ద్రంలో సోమవారం మహాత్మా గాంధీ వర్ధం తిని నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బా రా యుడుతో పాటు పలువురు పోలీసు అధికారులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు.
జిల్లాలోని పలు గ్రామాల్లో గాంధీ వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రుద్రూర్ మండలకేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మాగాంధ�
Speaker Pocharam | ప్రభుత్వాలు, నేతలు మారడం కాదని.. ప్రజల బతుకులు మారాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని మహాత్ముడి విగ్రహానికి మండలి చైర్మన్ గుత�
Minister KTR | 75 ఏండ్ల క్రితం స్వతంత్ర భారతదేశంలో ఇదే రోజున గాంధీని గాడ్సే చంపారని, అప్పుడే ఈ దేశంలో ఉగ్రవాదం తన క్రూర రూపాన్ని చూపిందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
శాంతి, సామరస్యంతోనే గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గాంధీ చెప్పిన పద్ధతులను ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. మానవ వనరులు