ప్రపంచశాంతికి మార్గదర్శి మహాత్మాగాంధీ అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. దేశానికి అహింసా మార్గంలో స్వాతంత్య్రం తీసుకొచ్చిన ప్రదాత గాంధీజీ అని పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలో మాంసం దుకాణాలను మూసి వేయాలని కమిషనర్ రోనాల్డ్రాస్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 30న మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని లంగర్హౌజ్లోని బాపూఘాట్ వద్ద ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు.
ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రం సమీపంలోని సిద్దార్థ యోగా విద్యాలయంలో ఆదివారం నిర్వాహకుడు డాక్టర్ రామచందర్ర
భారత్కు మహాత్మాగాంధీ వల్ల స్వాతంత్య్రం రాలేదని, బ్రిటిష్ వాళ్లు ఎలాగూ భారత్ను వదిలి వెళ్లిపోయేవారని మాజీ ఐఏఎస్, లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఉమ్మడి జిల్లాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, పెద్దపల్లిలో మంత్రి కొప్పుల, ఆయాచ�
ఒకటిన్నర శతాబ్దం కిందట భారతావనిలో ప్రభవించిన మహాపురుషుడు గాంధీజీ. తల్లి పెంపకం, చిన్నతనంలో తాను చూసిన సత్య హరిశ్చంద్ర నాటకం గాంధీజీ మనసుపై బలమైన ముద్ర వేశాయి. ఇవి కేవలం సంఘటనలు కావు! తర్వాత కాలంలో బాపూజీ
జాతీయోద్యమంలో పాల్గొన్న ఏ నాయకుడి గురించైనా అభిప్రాయ భేదాలు ఉండవచ్చు కానీ, పార్టీలకతీతంగా, మతాలకతీతంగా భారతీయులందరూ మహాత్మాగాంధీని జాతిపితగా ఈనాటికీ గౌరవిస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, కరెన�
ఆరేండ్ల చిన్నారి అద్భుతమైన చిత్రకళతో భళా అనిపించాడు. తన ఎత్తు మూడున్నర అడుగులైనా.. పది అడుగుల మేర మహాత్ముడి చిత్రాన్ని కేవలం 2 గంటల వ్యవధిలో గీసి తన నైపుణ్యాన్ని చాటుకున్నాడు.
Gandhi Jayanti | మహర్షులకు మంత్ర శక్తి ఉన్నట్టే.. మహాత్ముడికి మాట శక్తి ఉంది. ఆయన పలుకు పదునైన రామబాణం. నేరుగా మనసును తాకుతుంది. ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ఆచరణ దిశగా అడుగులు వేయిస్తుంది. స్వాతంత్య్రోద్యమ సమయంలో �