రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రజలంతా అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాల కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ�
KTR | సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ మన దేశ ప్రధానులని ఓ ఇద్దరు బీజేపీ లీడర్స్ పేర్కొన్నారు. వీరి అజ్ఞానానికి దేశ ప్రజలందరూ నివ్వెరపోతున్నారు. ఇక ఆ ఇద్దరు బీజేపీ లీడర్స్పై బీఆర్ఎస్ వర్కింగ�
భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి.
రాజ్యాంగ రచనా సంఘం చైర్మన్.
బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడాడు.
1927లో దళితులు హిందూ దేవాలయాల్లో ప్రవేశం కోసం ప్రభుత్వ తాగునీటి వనరుల నుంచి మంచినీళ్లు ఉపయోగించే హక్కుల కోసం ప�
మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి భక్త సమాజం అధ్యక్షుడు రామరాజు చిన్న పది పైసల నాణేలతో అద్భుతంగా గాంధీ చిత్రపటాన్ని మంగళవారం రూపొందించాడు.
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కారాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన గాంధీ చిత్ర పటానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి పూలమాలలు వేసి నివ�
ప్రపంచశాంతికి మార్గదర్శి మహాత్మాగాంధీ అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. దేశానికి అహింసా మార్గంలో స్వాతంత్య్రం తీసుకొచ్చిన ప్రదాత గాంధీజీ అని పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలో మాంసం దుకాణాలను మూసి వేయాలని కమిషనర్ రోనాల్డ్రాస్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 30న మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని లంగర్హౌజ్లోని బాపూఘాట్ వద్ద ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు.
ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రం సమీపంలోని సిద్దార్థ యోగా విద్యాలయంలో ఆదివారం నిర్వాహకుడు డాక్టర్ రామచందర్ర
భారత్కు మహాత్మాగాంధీ వల్ల స్వాతంత్య్రం రాలేదని, బ్రిటిష్ వాళ్లు ఎలాగూ భారత్ను వదిలి వెళ్లిపోయేవారని మాజీ ఐఏఎస్, లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఉమ్మడి జిల్లాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, పెద్దపల్లిలో మంత్రి కొప్పుల, ఆయాచ�