బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉన్నారని రాజా రామ్మోహన్ రాయ్ మీద విమర్శలెక్కుపెట్టి ఖండించడం, అలాగే భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనలేదని వివేకానందుని తూలనాడటం... ఇలాంటివి తెలుసు. ఇక గాంధీజీని ఖండించాలన�
చిన్నప్పుడు పంద్రాగస్టు వస్తున్నదంటే.. పండుగే మాకు. ‘ఇండిపెండెన్స్ డే’ అనే మాట ఎక్కువగా వాడేవాళ్లం కాదు. నిజాం నవాబు పరిపాలనలో ఉన్న తెలంగాణ వాళ్లం కదా! ‘పంద్రాగస్టు’ అనడమే అలవాటు. మామూలప్పుడు కాకపోయినా..
Gandhi Statue Removed | అస్సాంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించారు. టిన్సుకియా జిల్లాలోని దూమ్దూమాలో క్లాక్ టవర్ నిర్మాణం కోసం ఈ చర్యకు పాల్పడ్డారు. గాంధీ చౌక్లో ఉన్న 5.5 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహాన్ని తవ్వి అ�
ప్రధానిగా నరేంద్ర మోదీ (PM Modi) మూడోసారి నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రాజ్ఘాట్లో జాతిపిత మహాత్మా గాంధీక�
Statues shifted in Parliament | పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ వంటి విగ్రహాల స్థానాలను మార్చారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దౌర్జన్యపు చర్య అని ఆరోపించింది.
ఏమిటో అంత అలవోకగా అబద్ధాలు ఎలా నోటి నుంచి జాలువారుతాయో అర్థం కాదు. తెలిసి చెప్తారో, తెలియక చెప్తారో ఇంకా అయోమయం! ఆరో క్లాసు పిల్లవాడు ఆరొందల ఏండ్ల కింద జరిగిన మొదటి పానిపట్ యుద్ధం 1526 బదులు 1527 అని రాస్తే ఉపా�
జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై జాతీయ అవార్డు గ్రహీత, సినీ నిర్మాత ల్యూట్ కుమార్ బర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దేశ జాతిపిత, స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మాగాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీపై 1982లో సినిమా తీసే వరకు ఆయనెవరో ప్రపంచానికి తెలియదని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రజలంతా అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాల కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ�
KTR | సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ మన దేశ ప్రధానులని ఓ ఇద్దరు బీజేపీ లీడర్స్ పేర్కొన్నారు. వీరి అజ్ఞానానికి దేశ ప్రజలందరూ నివ్వెరపోతున్నారు. ఇక ఆ ఇద్దరు బీజేపీ లీడర్స్పై బీఆర్ఎస్ వర్కింగ�
భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి.
రాజ్యాంగ రచనా సంఘం చైర్మన్.
బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడాడు.
1927లో దళితులు హిందూ దేవాలయాల్లో ప్రవేశం కోసం ప్రభుత్వ తాగునీటి వనరుల నుంచి మంచినీళ్లు ఉపయోగించే హక్కుల కోసం ప�
మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి భక్త సమాజం అధ్యక్షుడు రామరాజు చిన్న పది పైసల నాణేలతో అద్భుతంగా గాంధీ చిత్రపటాన్ని మంగళవారం రూపొందించాడు.
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కారాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన గాంధీ చిత్ర పటానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి పూలమాలలు వేసి నివ�