ఉద్యమాలలో కఠినాతి కఠినమైనది ఏదైనా ఉందీ అంటే అది అహింసాయుత ఉద్యమమమేనని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చెప్పారు. అటువంటి ఉద్యమాన్ని ఆయుదంగా మార్చుకుని రవి అస్తమించని బ్రిటిష్ సామ్ర�
గాంధీజీ మహాభారతంలో శ్రీకష్ణునిలాగే ‘ఆయుధమున్ ధరింప’ అని శపథం చేశారు. సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింసా, సత్యాగ్రహమనే రెండు సరికొత్త ఆయుధాలతో గడగడలాడించారు.
మహాత్మాగాంధీ 1910-1946 మధ్య కాలంలో తెలుగు రాష్ర్టాల్లో పలుమార్లు పర్యటించారు. హైదరాబాద్లో హరిజనోద్ధరణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1927 ఏప్రిల్ 7న హైదరాబాద్లో జరిగిన భారీ బహిరంగ సభకు మహాత్మాగాంధీ విచ్చేశారు.
‘గడిచిన ఎనిమిదేండ్లలో మేం అత్యంత నిజాయితీగా పనిచేశాం. దేశ రక్షణ విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. ఏ ఒక్క వ్యక్తి లబ్ధి కోసం పని చేయలేదు. దేశ పునర్నిర్మాణంలో భాగంగా మహాత్మా గాంధీ, సర్దార్ వల్లబ్భాయ్ పటేల్ కలల
బోర్డును ఏర్పాటు చేసిన దుండగులు బెంగళూరు, జూన్ 6: కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని బోలా గ్రామంలో నాథూరామ్ గాడ్సే పేరుతో ఓ వీధిలో సూచిక బోర్డు పెట్టారు. ఈ ఫొటోలు వైరల్ కావడం, విమర్శలు రావడంతో పోలీసులు, స్థాన�
న్యూఢిల్లీ : కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ చిత్రం మార్పుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం కరెన్సీపై ఉన్న గాంధీ ముఖ చిత్రాన్ని మార్చే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసింది. భారతీయ కర�
అగర్తలా: త్రిపురకు చెందిన బీజేపీ మంత్రి కొత్త వివాదాన్ని రేకెత్తించారు. మాజీ సీఎం బిప్లబ్ దేబ్ను స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ వంటి గొప్ప వ్యక్తులతో పోల్చారు. ధలై జిల్లాలో శుక్రవారం జరిగిన కార్యక్రమం
-రవీంద్రనాథ్ ఠాగూర్ – మై రెమినిసెన్సెస్ -మహాత్మాగాంధీ – మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ -సుభాష్ చంద్రబోస్ – యాన్ ఇండియన్ పిలిగ్రిమ్ -నెల్సన్ మండేలా – లాంగ్ వాక్ టు ఫ్రీడం -దలైలామా – ఫ్రీడం ఇన్ ఎైగ్�
శ్వేత జాతీయుడు గాంధీని మొదటితరగతి బోగి నుంచి బయటకు తోసేయడంతో వెయిటింగ్ రూమ్లో రాత్రంతా చలికి వణుకుతూ కూర్చున్న సంఘటనతోపాటు మొదటి తరగతి టిక్కెట్ కొనుక్కుని కూడా...