న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను మరికాసేపట్లో ఎగురవేయనున్నారు. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద మహాత్మునికి ఘనంగా నివాళులర్పించారు. అనతరం ఎర్రకోటకు చేరుకున్నారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఉదయం 7.30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
India at 75: PM Modi pays tribute to Mahatma Gandhi at Rajghat
Read @ANI Story | https://t.co/02Z5RsYpPm#IndiaAt75 #PMModi #MahatmaGandhi #Rajghat pic.twitter.com/sotM6ojhLH
— ANI Digital (@ani_digital) August 15, 2022