Gandhi Jayanti | మహర్షులకు మంత్ర శక్తి ఉన్నట్టే.. మహాత్ముడికి మాట శక్తి ఉంది. ఆయన పలుకు పదునైన రామబాణం. నేరుగా మనసును తాకుతుంది. ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ఆచరణ దిశగా అడుగులు వేయిస్తుంది. స్వాతంత్య్రోద్యమ సమయంలో �
హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలని ప్రజలు చేసిన పోరాటంలో స్వామి రామానంద తీర్థ ప్రముఖులు. ‘బలి అయిపోతాం గానీ లొంగము’ అంటూ మహాత్మాగాంధీ ప్రబోధించిన సత్యాగ్రహ మార్గంలో ‘సత్యమైన ఆగ్రహ�
జీ-20 (G-20) నేతలు జాతిపిత మహాత్మా గాంధీకి (Mahatma Gandhi) ఘనంగా నివాళులు అర్పించారు. జీ20 రోజురోజు సమావేశానికి ముందు ఢిల్లీలోని రాజ్ఘాట్కి (Rajghat) వెళ్లిన నేతలు మహాత్ముని సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
యూకే (UK) ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిషి సునాక్ (Rishi Sunak) మొదటి సారిగా భారత్లో పర్యటిస్తున్నారు. జీ20 సమావేశాల్లో పాల్గొనడానికి భారత్కు వచ్చిన ఆయన సతీ సమేతంగా న్యూఢిల్లీలోని అక్షర్ధామ్ ఆలయన్ని (Aksh
CM KCR | బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం సాగిన వీరోచిత స్వాతంత్ర్య సమరం ప్రపంచ చరిత్రలో ఒక మహోన్నత పోరాటంగా నిలిచిపోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వ
దేశ ప్రజలంతా సోదరభావంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. కులం, మతం, ప్రాంతం, భాషా గుర్తింపు కంటే భారతీయ పౌరుడనే గుర్తింపే అత్యున్నతమైనదని చెప్పారు.
జాతిపిత మహాత్మా గాంధీ వారసత్వ సంపదపై కేంద్రం కన్నెర్ర చేసింది. వారణాసిలో ఉన్న గాంధీయన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ‘అఖిల భారత సర్వ సేవా సమితి’కి చెందిన 12 భవనాలను శనివారం బుల్డోజర్లతో నేలమట్టం చేసింది
రమణ మహర్షి దగ్గరికి ఓ విదేశీ పాత్రికేయుడు వచ్చాడు. ఏండ్లుగా అలా ఒకే చోట ఉంటున్న రమణుల్ని ఉద్దేశించి ‘అసలు ఇలా ఎలా ఉండగలుగుతున్నారు? ఇది ఎలా సమర్థనీయం. ఈ వైఖరితో మీరు సమాజానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు?
భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14 నుంచి 24 వరకు రాష్ట్రలోని 582 థియేటర్లలో ‘మహాత్మాగాంధీ’ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నట్టు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాద�
రాష్ట్రంలో పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సీపీగెట్)ను ఈ నెల 30 నుంచి జూలై 10 వరకు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రతిరోజు మూడు సెషన్లలో జరిగే ఈ పరీక్షలు ఓయూ ఆధ్వర్యంలో కొనసాగుతాయని పేర్కొన్నారు.
జాతిపిత మహాత్మాగాంధీ పేరిట ఏటా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గాంధీ శాంతి పురస్కారానికి గోరఖ్పూర్కు చెందిన ప్రఖ్యాత ప్రచురణ సంస్థ ‘గీతా ప్రెస్' ఎంపికైంది.
BJP | దేశ చరిత్రను చెరిపేందుకు బీజేపీ నడుం బిగించింది. ఇటీవల డార్విన్ సిద్ధాంతాన్ని సిలబస్ నుంచి తొలగించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాజాగా జాతిపిత గాంధీజీకి సంబంధించిన పాఠ్యాంశాన్ని విద్యార్థులకు
దేశంలోని మహానగరాల్లో మెరుగైన షాపింగ్ అనుభూతిని అందించే అత్యుత్తమ హైస్ట్రీట్ మార్కెట్లలో హైదరాబాద్లోని సోమాజిగూడ రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో బెంగళూరులోని మహాత్మా గాంధీ (ఎంజీ) రోడ్డు అగ్రస్�