ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరం రౌవిల్లేలో ఉన్న ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ వెలుపల ఉన్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహం చోరీకి గురైంది. ఈ విగ్రహాన్ని న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఫర�
అహింసా సిద్ధాంతంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన మహాత్మాగాంధీ శాంతిమార్గమే దేశానికి శ్రీరామరక్ష అని మాజీ ఎం పీ, బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి రావుల చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో విద్వేష ర�
గాంధీజీ అహింస, సత్యం, త్యాగం అనే మార్గాలతో భారత స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించి స్ఫూర్తిగా నిలిచారని తోగుట మండలంలోని వెంకట్రావుపేట సర్పంచ్ బండారు కవిత స్వామి గౌడ్ అన్నారు. మహాత్మాగాంధీ వర్దంతి స�
మహాత్మా గాంధీ మహత్తర జీవితం, ఆయన ఆదర్శాలను స్మరించుకోవడం అందరి బాధ్యత అని నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ వీసీ ప్రొ.ఖాలా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం వ�
దేశంలో స్వాతం త్య్రం వచ్చిన తర్వాతి తరం నాయకులను స్వాతంత్య్ర సమరయోధులుగా చిత్రీకరించే దుస్థితి నెలకొన్నదని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కే నారాయణ విమర్శించారు.
గ్రామీణ ఉపాధిహామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలిగించి ‘రామ్' అని నామకరణం చేసి బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరినీ ఆగ్రహానికి గురిచేసింది. 140 కోట్ల భారతీయులకు జాతిపిత అయిన మహాత్మాగాంధీ పేరిట 2005లో
Abhishek Banerjee | ‘మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA)’ పేరును కేంద్ర ప్రభుత్వం ‘పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజన’ గా మార్చడాన్ని తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అగ్రనేత, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జి (Mamata
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించి వీబీ-జీ రామ్ జీ బిల్లును ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టడంపై విపక్ష సభ్యులు మంగళవారం పార్లమెంట్లో తీవ్ర నిరసన తెలిపారు.
Tribute | మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి నివాళి అర్పించారు.
నేడు జాతిపిత మహాత్మాగాంధీ జయంతి. గాంధీ తాత వయసు నేటికి 154 ఏండ్లు. ఒక మతోన్మాది తూటాలకు నేలకొరిగింది 75 ఏండ్ల క్రితం. ఆ సందర్భంగా ‘భావితరాల వారు ఇటువంటి మనిషి ఒకరు ఈ భూమి మీద నడిచారని నమ్మటం కష్టం’ అని విశ్వవి�
Independence day అది 1947 ఆగస్టు 15.. ఎన్నో ఏండ్ల బానిస బతుకుల నుంచి విముక్తి లభించిన రోజు. ఆనాడు రాజధాని ఢిల్లీ సహా దేశమంతటా ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నారు. కానీ స్వరాజ్య స్థాపన కోసం తుదివరకు అహింసను ఆ