Manish Sisodia | ఆలస్యంగానైనా నిజాయితీ, సత్యమే గెలిచాయని ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయ్యి 570 రోజులకుపైగా జైల్లో ఉన్న మనీశ్సిసోడియాకు బెయిల్ లభించడంతో.. �
ఉపాధి హామీ పథకం కింద పశ్చిమ బెంగాల్కు రావాల్సిన 15వేల కోట్ల రూపాయల్ని కేంద్రం విడుదల చేయటం లేదంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది.
జీ-20 (G-20) నేతలు జాతిపిత మహాత్మా గాంధీకి (Mahatma Gandhi) ఘనంగా నివాళులు అర్పించారు. జీ20 రోజురోజు సమావేశానికి ముందు ఢిల్లీలోని రాజ్ఘాట్కి (Rajghat) వెళ్లిన నేతలు మహాత్ముని సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
యూకే (UK) ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిషి సునాక్ (Rishi Sunak) మొదటి సారిగా భారత్లో పర్యటిస్తున్నారు. జీ20 సమావేశాల్లో పాల్గొనడానికి భారత్కు వచ్చిన ఆయన సతీ సమేతంగా న్యూఢిల్లీలోని అక్షర్ధామ్ ఆలయన్ని (Aksh
చేనేతపై జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఈ నెల 7న హ్యాండ్లూమ్ మార్చ్ను భారీ స్థాయిలో నిర్వహించనున్నామని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు వెంకన్న వెల్లడించారు. ఆయన ఢిల్లీ �
Delhi Floods | దేశ రాజధాని ఢిల్లీని వరదలు (Delhi Floods) ముంచెత్తాయి. యమునమ్మ శాంతించకపోవడంతో హస్తిన ఓ నదిలా మారింది. ఎటుచూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. తాజాగా ఈ వరద సుప్రీంకోర్టు (Supreme Court) కాంప్లెక్స్ లోకి కూడా ప్రవేశించింది
Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మరికొద్దిసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో 24 ఏళ్ల తరువాత పార్టీ పగ్గాలు చేపట్టిన గాంధీ
Mahatma Gandhi | గాంధీజీ 153వ జయంతి సందర్భంగా రాజ్ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్,