‘గడిచిన ఎనిమిదేండ్లలో మేం అత్యంత నిజాయితీగా పనిచేశాం. దేశ రక్షణ విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. ఏ ఒక్క వ్యక్తి లబ్ధి కోసం పని చేయలేదు. దేశ పునర్నిర్మాణంలో భాగంగా మహాత్మా గాంధీ, సర్దార్ వల్లబ్భాయ్ పటేల్ కలల
బోర్డును ఏర్పాటు చేసిన దుండగులు బెంగళూరు, జూన్ 6: కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని బోలా గ్రామంలో నాథూరామ్ గాడ్సే పేరుతో ఓ వీధిలో సూచిక బోర్డు పెట్టారు. ఈ ఫొటోలు వైరల్ కావడం, విమర్శలు రావడంతో పోలీసులు, స్థాన�
న్యూఢిల్లీ : కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ చిత్రం మార్పుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం కరెన్సీపై ఉన్న గాంధీ ముఖ చిత్రాన్ని మార్చే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసింది. భారతీయ కర�
అగర్తలా: త్రిపురకు చెందిన బీజేపీ మంత్రి కొత్త వివాదాన్ని రేకెత్తించారు. మాజీ సీఎం బిప్లబ్ దేబ్ను స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ వంటి గొప్ప వ్యక్తులతో పోల్చారు. ధలై జిల్లాలో శుక్రవారం జరిగిన కార్యక్రమం
-రవీంద్రనాథ్ ఠాగూర్ – మై రెమినిసెన్సెస్ -మహాత్మాగాంధీ – మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ -సుభాష్ చంద్రబోస్ – యాన్ ఇండియన్ పిలిగ్రిమ్ -నెల్సన్ మండేలా – లాంగ్ వాక్ టు ఫ్రీడం -దలైలామా – ఫ్రీడం ఇన్ ఎైగ్�
శ్వేత జాతీయుడు గాంధీని మొదటితరగతి బోగి నుంచి బయటకు తోసేయడంతో వెయిటింగ్ రూమ్లో రాత్రంతా చలికి వణుకుతూ కూర్చున్న సంఘటనతోపాటు మొదటి తరగతి టిక్కెట్ కొనుక్కుని కూడా...
హైదరాబాద్, జనవరి 30 : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆదివారం పలువురు ప్రముఖులు అసెంబ్లీ ఆవరణలోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శా
భోపాల్: దేశం మొత్తం మహాత్మా గాంధీ వర్ధంతి జరుపుకొంటున్న నేపథ్యంలో హిందూ మహాసభ మాత్రం ఆయనను చంపిన నాథూరాం గాడ్సేను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించింది. గాడ్సేతో పాటు మహాత్ముడి హత్య కుట్రలో పాలుపంచుక�
కవాడిగూడ : గాంధీజీ సిద్దాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేయాలని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థల తెలంగాణ, ఏపీ రాష్ట్రాల చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్రెడ్డి,
చిక్కడపల్లి : మహాత్మా గాంధీని నేటితరం ఆదర్శంగా తీసుకుని, ఆయన అడుగు జాడల్లో నడవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం గాంధీనగర్ డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడు గడ్డమీది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కెనరా
అమరావతి : ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మహాత్మాగాంధీజీకి ఘన నివాళి అర్పించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా రాజ్భవన్లో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. �
ఆయన బాటలోనే తెలంగాణ సాధించాం వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్ హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): శాంతి, సహనాలను ప్రదర్శిస్తూ ఎన్ని కష్టాలెదురైనా, ప్రజాస్వామిక పద్ధతుల్లో ఉన్నతమైన లక్