హైదరాబాద్, జనవరి 30 : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆదివారం పలువురు ప్రముఖులు అసెంబ్లీ ఆవరణలోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శా
భోపాల్: దేశం మొత్తం మహాత్మా గాంధీ వర్ధంతి జరుపుకొంటున్న నేపథ్యంలో హిందూ మహాసభ మాత్రం ఆయనను చంపిన నాథూరాం గాడ్సేను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించింది. గాడ్సేతో పాటు మహాత్ముడి హత్య కుట్రలో పాలుపంచుక�
కవాడిగూడ : గాంధీజీ సిద్దాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేయాలని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థల తెలంగాణ, ఏపీ రాష్ట్రాల చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్రెడ్డి,
చిక్కడపల్లి : మహాత్మా గాంధీని నేటితరం ఆదర్శంగా తీసుకుని, ఆయన అడుగు జాడల్లో నడవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం గాంధీనగర్ డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడు గడ్డమీది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కెనరా
అమరావతి : ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మహాత్మాగాంధీజీకి ఘన నివాళి అర్పించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా రాజ్భవన్లో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. �
ఆయన బాటలోనే తెలంగాణ సాధించాం వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్ హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): శాంతి, సహనాలను ప్రదర్శిస్తూ ఎన్ని కష్టాలెదురైనా, ప్రజాస్వామిక పద్ధతుల్లో ఉన్నతమైన లక్
తొలగించిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రఖ్యాత ఇండియా గేట్ వద్ద అమర్ జవాన్ జ్యోతికి స్వస్తిపలికిన మరుసటి రోజే బీజేపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. బీటింగ్ రిట్రీట్ వేడు�
Kalicharan Maharaj | ఆధ్యాత్మిక గురువు కాళీచరణ్ మహారాజ్ను ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాళీచరణ్ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మధ్యప్ర�
Netaji Daughter on Kangana Controversy | నేతాజీ, గాంధీజీ ఇద్దరూ కూడా భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు పోరాడిన గొప్ప హీరోలని ఆమె అన్నారు. ‘ఒకరిని కాదని మరొకరిని ఎంపిక చేసుకోలేం. భారత స్వాతంత్ర్యం
Kangana on Gandhi | వివాదాలకు కేరాఫ్ అడ్రెస్గా నిలుస్తోంది బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. వారం రోజుల క్రితం పద్మ అవార్డు అందుకున్న అనంతరం కంగన భారత స్వాతంత్య్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి
దుబాయ్: జాతి పిత 152వ జయంతి నాడు ఆ మహాత్ముడు ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా భవనంపై దర్శనమిచ్చారు. గాంధీ గౌరవార్థం.. యూఏఈ ప్రభుత్వం ఇలా ఆయన ఫొటోను భవనంపై ప్రదర్శించింది. ప్రపంచంలోని మీరు కావ�