షాద్నగర్టౌన్ : స్వాతంత్ర్య సమరయోధుడు, అహింసావాది, జాతిపిత మహ్మాత్మా గాంధీ 152వ జయంతిని ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. శనివారం షాద్నగర్ మున్సిపాలిటీ గంజ్రోడ్డులోని మహాత్మాగాంధీ, లాల్
మహాత్ముడి జీవన విధానం అందరికీ ఆదర్శం : మంత్రి దయాకర్రావు | మహాత్మా గాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గాంధీజీ 152వ జయంతి సందర్భంగా
ఆదిలాబాద్ టౌన్ : జాతిపితా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు ప్రతి గ్రామం, పట్టణాల్లో ఉన్న గాంధీజీ విగ్రహాలకు, చి
Books Banned in India | పుస్తకాలు సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ.. ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ఓ గొప్ప వ్యక్తి అన్నారు. ఎందుకంటే.. పుస్తకాలు చదివితే కామన్ సెన్స్ పెరుగుతుంద
Mahatma gandhi photo on indian currency | మన కరెన్సీ నోట్లపై బోసినవ్వులతో ఉన్న గాంధీ బొమ్మను గమనించే ఉంటారు ! పది రూపాయల నోటు నుంచి మొదలు పెడితే.. రెండు వేల రూపాయల నోటు దాకా దేని మీద చూసిన బాపూజీ బొమ్మనే కనిపిస్తుంది.
Tributes to Mahatma Gandhi: జాతిపిత మహాత్మాగాంధీకి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, ఆ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా నల్లగొండ
Gandhi jayanti | స్వాతంత్య్ర సంగ్రామం నాటి గాంధీజీ ఫొటోలు ఎప్పుడైనా చూశారా ! అందులో ఇద్దరు మహిళల భుజాలపై చేతులు వేసి గాంధీజీ నడవడం చాలా ఫొటోల్లో కనిపిస్తుంది. కానీ ఆ మహిళలు ఎవరు అనేది చాలా మందికి తెలియ�
MLA Laxmareddy: మనమంతా జాతిపిత మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడిచి రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు.
Gandhi and Shastri : నేడు ఇద్దరు మహనీయుల పుట్టినరోజు. ఒకరు జాతిపిత బాపూజీ, మరొకరు జై జవాన్, జై కిసాన్ రూపకర్త పూర్వ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. అన్యాయానికి వ్యతిరేకంగా...
Mahatma Gandhi | భారత జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘన నివాళులర్పించారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించా�
Mahatma Gandhi | తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్ముడి విగ్రహానికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్
Mahatma Gandhi | జాతిపిత మహాత్మా గాంధీ, దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా పలువురు ప్రముఖులు.. వారి