BRSV | విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 15% నిధులు కేటాయించాలని, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని భారత రాష్ట్ర సమితి వనపర్తి జిల్లా నాయకుడు కే శ్రీనివాసులు ప్రభుత్�
Betting | గ్రామీణ ప్రాంతాల్లో పోలీసులు బెట్టింగ్ నియంత్రణకై ప్రత్యేక నిఘా కార్యక్రమాలను నిర్వహించాలని.. బెట్టింగ్ పాల్పడుతున్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఇవాళ మరికల్ యువకమండలి సభ్యులు మరికల్ ఎస్సై రాముకు �
DSC Notification | మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలల్లో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చడంతోపాటు, రాష్ట్రంలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా వెంటనే �
MLA Vakiti Srihari | ఇవాళ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గంలోని మాగనూర్ మండలం నల్లగట్టు దగ్గర ఉన్న కస్తూర్బా బాలికల వసతి గృహాన్ని 8:50 నిమిషాలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మా ఉప ముఖ్యమంత్రి అడుగుతున్నా.. మా ఇన్చార్జి మంత్రి దామోదర్ అన్నను కోరుతు న్న.. సహచర మంత్రులు కూడా ఇక్కడున్నారు.. మా పాలమూరు అభివృద్ధికి ఏటా రూ.20వేల కో ట్లు ఇవ్వండి.. ఈ ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు అయితయి.. జిల్ల�
Convergence India Expo | న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో నిర్వహిస్తున్న కన్వర్జేన్స్ ఇండియా ఎక్స్పో కార్యక్రమంలో మరికల్ మండల కేంద్రానికి చెందిన అడ్వకేట్ అయ్యప్పతోపాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రైతులకు రోడ్ల ఆవ�
National Level Competitions | ఆల్ ఇండియా సివిల్ సర్వీస్లో జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు మాగనూరు మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయురాలు బీ దీప ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున న్యూఢిల్లీలో జరుగనున్న జాతీయ స్థాయి ఖోఖో �
Ground water level | మాగనూరు, కృష్ణ ఉమ్మడి మండల వ్యాప్తంగా దాదాపు 75% రైతుల పంట పొలాలలో వేసుకున్న బోర్లలో ఎండాకాలం ప్రారంభ దశలోనే భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో అడుగంటి పోయాయని 24 గంటల కరెంటు ఇచ్చిన రైతులు వరి పంట సాగు కష్�
SLBC Tunnel | ఎస్ఎల్బీసీ టన్నెల్ లోని డీ1, డీ2 ప్రదేశాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. టన్నెల్లో చిక్కుకున్న మిగిలిన ఏడుగురిని గుర్తించడానికి రెస్క్యూ ఆపరేషన్ 24వ రోజుకు చేరుకున్నది.
మహబూబ్నగర్ జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టుగా పేరొందిన కోయిల్సాగర్ ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద 52,250 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఎడమ కాల్వ పరిధిలో 20 వేల పైచిలుకు ఆయకట్టు
julapally forest | జూలపల్లి అడవి నాశనం చేసిన అంశం గురించి సీపీఎం జిల్లా బృందం అడవిని సందర్శించి పరిశీలించారు . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడవల్సిన అధికారులే అడవిని అమ్ముకోవడం ఎంత వరకు సమంజసమని ప�
Jupally Krishna Rao | ఇవాళ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమల్ నిలువు రాళ్ల (మెన్హిర్స్) ను సందర్శించారు. ముడుమల్ నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారస�