మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్లోని నర్సీ మోంజే ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ యూనివర్సిటీలో గురువారం ఫుడ్పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను
Harsha Sai | తాము హర్షసాయి Harsha Sai) మనుషులమని సహాయం చేస్తామని నమ్మించి కొందరు దుండగులు ఏకంగా రూ. 17వేలు కాజేసిన ఘటన మిడ్జిల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
Yennam Srinivas Reddy | మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అర్చకులు తీర్థ ప్రసాదాలు అం
Bikshatana | గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామస్తులు రిజర్వాయర్ కట్టపై నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో భాగంగా ఆందోళన ఉధృతం చేశారు. ఇవాళ గ్రామ
మహబూబ్నగర్ను ఎడ్యుకేషన్ హబ్గా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. ఇది ఒక్కరితో సాధ్యం కాదని, ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం చేయాలని కోరారు.
అపర భగీరథుడు.. జనహృదయ నేత.. తెలంగాణ రాష్ట్ర సాధకుడు.. బ ంగారు తెలంగాణ స్వప్నికుడు.. గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ బర్త్డేను ఊరూరా పండుగలా జరుపుకొన్నారు. సోమవారం జననేత నిండు నూరేండ్లు సల్లంగా ఉండాలని నీరా‘జన
తెలంగాణ జాతిని జా గృతం చేసి, దశాబ్దాల కల, తెలంగాణ రాష్ట్ర సాధనను సాకా రం చేసిన జాతిపిత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కారణజన్ముడని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. బ�
MUDA Chairman | ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఎమ్మెల్యే ఆత్మీయ కానుకగా డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ను ఉచితంగా అందజేశారు.
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాలు, ప్రధాన కూడళ్లలో బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి కే�
జిల్లాలోని ఓ గ్రామంలో ఎకరా 27గుంటల భూమిలో 34మంది రైతులున్నారు. ప్రభుత్వం నూతనంగా చేయాలంటున్న డీసీఎస్ సర్వేలో దాదాపు పదిలోపు ఆప్షన్లున్నాయి. ఈ 34మంది రైతులను ప్రత్యేకంగా ఫొటో తీయాలి. పంట సాగును గుర్తించాలి.
గిరిజన జాతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. ఆయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రస్తుత తరం మీద ఉందని చెప్పారు. గిరిజనులకి రాజ్�
జేఈఈ మెయిన్ మెదటి సెషన్ పరీక్ష ఫలితాల్లో మహబూబ్నగర్ వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం సృష్టించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు జనవరి 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ని ర్వహించిన జేఈఈ పరీక�
Kollapur | భక్తులకు వెలుగు ప్రసాదించే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చీకటి అలుముకుంది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణ శివారులో ఉన్న అతి పురాతనమైన ఈదమ్మ తల్లి ఆలయం వద్ద చోటుచేసుకుంది.