SLBC Tunnel | ఎస్ఎల్బీసీ టన్నెల్ లోని డీ1, డీ2 ప్రదేశాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. టన్నెల్లో చిక్కుకున్న మిగిలిన ఏడుగురిని గుర్తించడానికి రెస్క్యూ ఆపరేషన్ 24వ రోజుకు చేరుకున్నది.
మహబూబ్నగర్ జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టుగా పేరొందిన కోయిల్సాగర్ ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద 52,250 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఎడమ కాల్వ పరిధిలో 20 వేల పైచిలుకు ఆయకట్టు
julapally forest | జూలపల్లి అడవి నాశనం చేసిన అంశం గురించి సీపీఎం జిల్లా బృందం అడవిని సందర్శించి పరిశీలించారు . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడవల్సిన అధికారులే అడవిని అమ్ముకోవడం ఎంత వరకు సమంజసమని ప�
Jupally Krishna Rao | ఇవాళ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమల్ నిలువు రాళ్ల (మెన్హిర్స్) ను సందర్శించారు. ముడుమల్ నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారస�
V Srinivas Goud | మయూరి పార్క్ వద్ద గౌడ సంఘం నాయకులు, బైపాస్ చౌరస్తాలో ఎదిర నాయకులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై కేక్ కట్ చేశారు. పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లు
DK Aruna | జూబ్లీహిల్స్లోని మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఓ గుర్తు తెలియని దుండగుడు చొరబడ్డాడు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
మహబూబ్నగర్ జిల్లా (Mahabubnagar) భూత్పూర్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై మూడు బస్సులు ఢీకొన్నాయి. దీంతో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు.
Midjil | మిడ్జిల్ మండల కేంద్రంలో దుందుభి వాగు పరిసర ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేనిచోట రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు.
Students | మరికల్ మండలంలోని గాజులయ్య తాండ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వేసవితాపాన్ని దృష్టిలో ఉంచుకొని వేసవిలో ఉక్కపోతను తట్టుకునేందుకు తన వంతు సహకారం అందించేందుకు కర్ని గ్రామ మాజీ ఎంపీటీసీ రాధా దత్తురామ్
MLA Yennam Srinivas Reddy | ఇవాళ మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ధర్మాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముడా నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పదవ తర�
Ambali Centre | మరికల్ మండల కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని సోమవారం మరికల్ ఎస్సై రాము ప్రారంభించారు. అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అంబలి �
Amaragiri Village | కుగ్రామమైన అమరగిరిని సంక్షేమ పథకాలను 100% అమలు చేసేందుకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంచుకున్నారు. జనవరి 23న గ్రామంలో గ్రామ సభ నిర్వహించి గ్రామంలోని ప్రజలందరికీ వారి అర్హత ఆధారంగా ప్రభుత్వం ప్రకటించిన ఆ�