CC road | మరికల్ మండలంలోని పూసలపాడు గ్రామంలో 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీపీరోడ్డు పనులను గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సూర్య మోహన్ రెడ్డి ప్రారంభించారు.
Ala Venkateshwar Reddy | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే యాసంగిలో పంటలు నష్టం జరిగిందని ఆరోపిస్తూ నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50 వేల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డ�
Krishna River | ఎండాకాలం రాకముందే కృష్ణానదిలో నీళ్లు పూర్తిగా ఇంకిపోవడంతో రైతులకు సాగునీరు కష్టాలు ఎదురవుతున్నాయి. కృష్ణానదిలో నీరు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ఈ పంటలకు సాగునీరు కష్టమేనని రైతులు ఆవేదన వ్యక్తం �
GN Srinivas | యూజీసీ నూతన నిబంధనల పేరుతో రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే మనువాద బీజేపీ కుట్రలను వ్యతిరేకించాలంటూ పీడీఎస్ యూ ఆధ్వర్యంలో ఇవాళ పీయూ లైబ్రరీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన వి
Amaragiri Village | కొల్లాపూర్ నియోజక వర్గంలోని పర్యాటక గ్రామమైన అమరగిరి గ్రామానికి వెళ్లే రోడ్డు చెత్తతో నిండి ఉండడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృ�
lorry drivers Protest| జొన్నలు, నూకలు, బియ్యం, మొక్కజొన్నలను గుంటూరు, తెనాలి తదితర ప్రాంతాల నుండి లారీల ద్వారా చిత్తనూరు ఇథనాల్ కంపెనీకి తీసుకురాగా ఇక్కడ కంపెనీ యాజమాన్యం లారీలను అన్లోడ్ చేసుకోవడం లేదని లారీ డ్రైవ�
Srinivas Goud | హన్వాడ మండల పరిధిలోని నాయినోనిపల్లి గ్రామంలో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల పొలాల్లోకి వెళ్లి పంటలను చూశారు. కొంతమంది రైతులు జరిగిన నష
Muslims | అనేక దశాబ్ధాలుగా వివక్షతకు గురైన మైనారిటీల అభివృద్ధికి రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ పెద్దపీట వేసి ఆదరించారు.
Srinivas Goud | వడగండ్ల వానతో నష్టపోయిన రైతాంగానికి ప్రతి ఎకరాకు రూ. 40వేలు ఆర్థిక సహాయం అందించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Remand | రంగమ్మ అనే మహిళ ఎలాగైనా తన భర్తను హతమార్చాలని ఈ నెల 20న మద్యం మత్తులో ఉన్న అంజన్న గొంతుకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.