Ambedkar Yuvajana Sangham | మరికల్ పట్టణ అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గూప నర్సింహులు ఎన్నిక పట్ల పలువురు వర్షం వ్యక్తం చేశారు.
All Party United Forum | వనపర్తి జిల్లాలోని ప్రజా సమస్యలపై అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ పేర్కొన్నారు.
Tirumala Utsavalu | హన్వాడ, మార్చి 09 : మండలంలోని మాదారం యారోనపల్లి గ్రామాల మధ్యలో వెలసిన శ్రీ తిరుమల స్వామి ఉత్సవాలు ఈ నెల 10వ తేదీ నుంచి 17 వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ తిరుమల స్వామి ఉత్సవాల పత్రికను మాజీ మంత్రి శ్�
SLBC Tunnel Mishap | దోమల పెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ కోసం 16 రోజులుగా 12 సంస్థలకు చెందిన రెస్క్యూ బృందాలు మూడు షిఫ్టులుగా టన్నెల్లోకి వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్�
Women's Day | మహబూబ్నగర్ జిల్లాలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మరికల్ మండలంలో విద్యార్థుల తల్లులకు క్రీడాపోటీలను నిర్వహించగా.. ఊట్కూర్ మండలంలో మహిళా టీచర్లను సన్మానించారు.
గుక్కెడు నీటి కోసం వారం రోజులుగా గోసపడుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ముక్దిగుండం మహిళలు రోడ్డెక్కారు. కృష్ణానది కూతవేటు దూరంలో ఉన్
ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 97.44శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కేంద్రాల వద్ద సందడి వాతావారణం నెలకొంది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల వద్దకు విద్యార్థులు వారి తల్లిదం
సరైన తిండి లేక ఆకలి, అనారోగ్యాలతో ఎంతో మంది నిరుపేదలు అ ల్లాడుతున్నా.. ప్రజాపాలన ప్రభుత్వం పట్టించుకోవడం లే దు. ‘సంక్రాంతి తర్వాత గ్రామసభలు నిర్వహించి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని.. ప్రస్తుతం కార్డుల�
SLBC Tunnel Mishap | ఉత్తరాఖండ్ కు చెందిన 14 మంది ర్యాట్ మైనర్ టీంకు నాయకత్వం వహిస్తున్న ఫిరోజ్ ఖురేషి ఇవాళ తెల్లవారుజామున ఎస్ఎల్బీసీ సొరంగంలోకి ప్రవేశించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది క�
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీపై (Ration Cards) సస్పెన్స్ వీడింది. సంక్రాంతి, జనవరి 26 అంటూ రేషన్ కార్డుల పంపిణీని వాయిదా వేస్తూ వస్తున్న కాంగ్రెస్ సర్కార్.. ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. మార్చి 1న క�
Mahabubnagar | మహబూబ్ నగర్: రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం నాడు జరిగిన కార్యక్రమంలో ఆర్�
మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయిన్పల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. మల్లెబోయిన్పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Travel Bus) దగ్ధమైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్�
Mahabubnagar | మహబూబ్ నగర్ అర్బన్ : రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ పట్టణంలోని విద్యుత్ భవన్ వద్ద వ్యవసాయ అవస�