జిల్లాలోని ఓ గ్రామంలో ఎకరా 27గుంటల భూమిలో 34మంది రైతులున్నారు. ప్రభుత్వం నూతనంగా చేయాలంటున్న డీసీఎస్ సర్వేలో దాదాపు పదిలోపు ఆప్షన్లున్నాయి. ఈ 34మంది రైతులను ప్రత్యేకంగా ఫొటో తీయాలి. పంట సాగును గుర్తించాలి.
గిరిజన జాతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. ఆయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రస్తుత తరం మీద ఉందని చెప్పారు. గిరిజనులకి రాజ్�
జేఈఈ మెయిన్ మెదటి సెషన్ పరీక్ష ఫలితాల్లో మహబూబ్నగర్ వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం సృష్టించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు జనవరి 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ని ర్వహించిన జేఈఈ పరీక�
Kollapur | భక్తులకు వెలుగు ప్రసాదించే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చీకటి అలుముకుంది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణ శివారులో ఉన్న అతి పురాతనమైన ఈదమ్మ తల్లి ఆలయం వద్ద చోటుచేసుకుంది.
Mahabubnagar | రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, అధికారుల నిర్లక్ష్యంతో గురుకులాల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు.
ఒకవైపు అసమ్మతి కార్చిచ్చు.. మరోవైపు సర్వేల్లో ప్రస్ఫుటిస్తున్న ప్రజావ్యతిరేకత.. వెరసి కాంగ్రెస్ క్యాడర్లో అంతర్మథనం మొదలైంది. కొందరు మంత్రుల అవినీతి, కొందరు ఎమ్మెల్యేల అసంతృప్తి.. క్యాడర్ను పూర్తిగా
విద్యుత్శాఖలో కీలక విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్లు (సబ్ స్టేషన్ల నిర్వాహకులు) మూకుమ్మడి పోరుకు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర జేఏసీ నాయకుల కన్వర్షన్ యాత్రను మహబూబ్నగర్ నుంచి ప్ర
పాలమూరులో సినీనటి ఊర్వశి రౌతేలా సందడి చేసింది. శనివారం జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 39వ సౌత్ ఇండియా షాపింగ్మాల్ ప్రారంభోత్సశానికి హాజరయ్యారు. ఆమెను చూసేందుకు ఫ్యాన్స్, స్థానికులు ఎగబడడంతో
ఉమ్మడి జిల్లా ప్రజలకు సంజీవనిలా ఉన్న మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో మాత్రల కొరత నెలకొన్నది. కొన్ని నెలలుగా ప్రభుత్వం నుంచి మందల సరఫరా నిలిచిపోవడంతో ఉన్న మందులే సర్దుబాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల
తెల్లవారుజామున రెండు బస్సులో ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్నా రు. ఒక్కసారిగా ప్రమాదం దాని వెనుకే ఇంకో ప్రమా దం సంభవించడంతో ప్ర యాణికులు భయభ్రాంతులతో గట్టిగా కేకలు వేస్తూ కన్నీరుమున్నీరయ్యా రు. పెనుప్రమా
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గురువారం భిన్నరుచుల సమ్మేళనంతో ‘టేస్టీ ఫుడ్ ఫెస్టివల్-2025’ నిర్వహించారు.
MLC Kavitha | వేరుశనగ రైతుల ఆందోళన కనిపించడం లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. అసలే దిగుబడి లేక సతమతమవుతున్న రైతుకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయంలో గెలుపు, ఓటములు సహజమని, ఓడినా ప్రజలకు మంచి చేయడంలో ముందుండాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లను ఆయన సన
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడేవి అన్నీ అబద్ధాలే అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి అబద్
మైలారం పలుగురాళ్లగుట్టపై మైనింగ్ మాఫియా ప్రకంపనలు సృష్టిస్తున్నది. నల్లమలను అనుసరించి ఉన్న ఆ గ్రామానికి గనులు శాపంగా మారాయి. పల్లెకు సమీపంలో ఉన్న గుట్టపై క్వార్ట్ ్జకోసం జరుగుతున్న తవ్వకాలతో స్థాని�