Students | మరికల్ మండలంలోని గాజులయ్య తాండ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వేసవితాపాన్ని దృష్టిలో ఉంచుకొని వేసవిలో ఉక్కపోతను తట్టుకునేందుకు తన వంతు సహకారం అందించేందుకు కర్ని గ్రామ మాజీ ఎంపీటీసీ రాధా దత్తురామ్
MLA Yennam Srinivas Reddy | ఇవాళ మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ధర్మాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముడా నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పదవ తర�
Ambali Centre | మరికల్ మండల కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని సోమవారం మరికల్ ఎస్సై రాము ప్రారంభించారు. అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అంబలి �
Amaragiri Village | కుగ్రామమైన అమరగిరిని సంక్షేమ పథకాలను 100% అమలు చేసేందుకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంచుకున్నారు. జనవరి 23న గ్రామంలో గ్రామ సభ నిర్వహించి గ్రామంలోని ప్రజలందరికీ వారి అర్హత ఆధారంగా ప్రభుత్వం ప్రకటించిన ఆ�
Ambedkar Yuvajana Sangham | మరికల్ పట్టణ అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గూప నర్సింహులు ఎన్నిక పట్ల పలువురు వర్షం వ్యక్తం చేశారు.
All Party United Forum | వనపర్తి జిల్లాలోని ప్రజా సమస్యలపై అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ పేర్కొన్నారు.
Tirumala Utsavalu | హన్వాడ, మార్చి 09 : మండలంలోని మాదారం యారోనపల్లి గ్రామాల మధ్యలో వెలసిన శ్రీ తిరుమల స్వామి ఉత్సవాలు ఈ నెల 10వ తేదీ నుంచి 17 వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ తిరుమల స్వామి ఉత్సవాల పత్రికను మాజీ మంత్రి శ్�
SLBC Tunnel Mishap | దోమల పెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ కోసం 16 రోజులుగా 12 సంస్థలకు చెందిన రెస్క్యూ బృందాలు మూడు షిఫ్టులుగా టన్నెల్లోకి వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్�
Women's Day | మహబూబ్నగర్ జిల్లాలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మరికల్ మండలంలో విద్యార్థుల తల్లులకు క్రీడాపోటీలను నిర్వహించగా.. ఊట్కూర్ మండలంలో మహిళా టీచర్లను సన్మానించారు.
గుక్కెడు నీటి కోసం వారం రోజులుగా గోసపడుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ముక్దిగుండం మహిళలు రోడ్డెక్కారు. కృష్ణానది కూతవేటు దూరంలో ఉన్
ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 97.44శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కేంద్రాల వద్ద సందడి వాతావారణం నెలకొంది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల వద్దకు విద్యార్థులు వారి తల్లిదం
సరైన తిండి లేక ఆకలి, అనారోగ్యాలతో ఎంతో మంది నిరుపేదలు అ ల్లాడుతున్నా.. ప్రజాపాలన ప్రభుత్వం పట్టించుకోవడం లే దు. ‘సంక్రాంతి తర్వాత గ్రామసభలు నిర్వహించి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని.. ప్రస్తుతం కార్డుల�
SLBC Tunnel Mishap | ఉత్తరాఖండ్ కు చెందిన 14 మంది ర్యాట్ మైనర్ టీంకు నాయకత్వం వహిస్తున్న ఫిరోజ్ ఖురేషి ఇవాళ తెల్లవారుజామున ఎస్ఎల్బీసీ సొరంగంలోకి ప్రవేశించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది క�