Muslims | అనేక దశాబ్ధాలుగా వివక్షతకు గురైన మైనారిటీల అభివృద్ధికి రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ పెద్దపీట వేసి ఆదరించారు.
Srinivas Goud | వడగండ్ల వానతో నష్టపోయిన రైతాంగానికి ప్రతి ఎకరాకు రూ. 40వేలు ఆర్థిక సహాయం అందించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Remand | రంగమ్మ అనే మహిళ ఎలాగైనా తన భర్తను హతమార్చాలని ఈ నెల 20న మద్యం మత్తులో ఉన్న అంజన్న గొంతుకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.
BRSV | విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 15% నిధులు కేటాయించాలని, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని భారత రాష్ట్ర సమితి వనపర్తి జిల్లా నాయకుడు కే శ్రీనివాసులు ప్రభుత్�
Betting | గ్రామీణ ప్రాంతాల్లో పోలీసులు బెట్టింగ్ నియంత్రణకై ప్రత్యేక నిఘా కార్యక్రమాలను నిర్వహించాలని.. బెట్టింగ్ పాల్పడుతున్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఇవాళ మరికల్ యువకమండలి సభ్యులు మరికల్ ఎస్సై రాముకు �
DSC Notification | మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలల్లో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చడంతోపాటు, రాష్ట్రంలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా వెంటనే �
MLA Vakiti Srihari | ఇవాళ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గంలోని మాగనూర్ మండలం నల్లగట్టు దగ్గర ఉన్న కస్తూర్బా బాలికల వసతి గృహాన్ని 8:50 నిమిషాలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మా ఉప ముఖ్యమంత్రి అడుగుతున్నా.. మా ఇన్చార్జి మంత్రి దామోదర్ అన్నను కోరుతు న్న.. సహచర మంత్రులు కూడా ఇక్కడున్నారు.. మా పాలమూరు అభివృద్ధికి ఏటా రూ.20వేల కో ట్లు ఇవ్వండి.. ఈ ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు అయితయి.. జిల్ల�
Convergence India Expo | న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో నిర్వహిస్తున్న కన్వర్జేన్స్ ఇండియా ఎక్స్పో కార్యక్రమంలో మరికల్ మండల కేంద్రానికి చెందిన అడ్వకేట్ అయ్యప్పతోపాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రైతులకు రోడ్ల ఆవ�
National Level Competitions | ఆల్ ఇండియా సివిల్ సర్వీస్లో జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు మాగనూరు మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయురాలు బీ దీప ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున న్యూఢిల్లీలో జరుగనున్న జాతీయ స్థాయి ఖోఖో �
Ground water level | మాగనూరు, కృష్ణ ఉమ్మడి మండల వ్యాప్తంగా దాదాపు 75% రైతుల పంట పొలాలలో వేసుకున్న బోర్లలో ఎండాకాలం ప్రారంభ దశలోనే భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో అడుగంటి పోయాయని 24 గంటల కరెంటు ఇచ్చిన రైతులు వరి పంట సాగు కష్�