BRS leaders | కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాజేయాలని చూస్తుందని, సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు.
మహబూబ్నగర్ జిల్లాలో రంజాన్ పండుగను పురస్కరించుకొని బందోబస్తు ఏర్పాట్లను మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి పర్యవేక్షించారు. ఆదివారం ఎస్పీ తన కార్యాలయంలోని చాంబర్లో జిల్లా పోలీసు అధికారులతో టెలికాన�
Shuttle tournament | షటిల్ టోర్నమెంట్ క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాన్ని చాటుకొని జాతీయస్థాయిలో ఆత్మకూరుకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నారు.
Ugadi Celebrations | మహబూబ్ నగర్ కలెక్టరేట్ : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని జయప్రకాశ్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం సాయంత్రం విశ్వావసు నామ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ �
మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం ముగిశాయి. ప్రధాన ఎన్నికల అధికారి కొండయ్య నేతృత్వంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగిం ది. మొత్తం 424 మంది ఓటర్లు ఉండగా అ
Venkateshwar Reddy | డాక్టరేట్ అవార్డు పొందిన స్వచ్ఛంద సేవకుడు, దేవరకద్ర మాజీ ఎంపీటీసీ ఉస్కిల్ల వెంకట్రాములును దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సన్మానించారు.
SLBC Tunnel | ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మనోజ్ కుమార్ మృతదేహాన్ని అతని స్వగ్రామానికి తరలించి భార్య స్వర్ణలతకు అప్పగించినట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.
CC road | మరికల్ మండలంలోని పూసలపాడు గ్రామంలో 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీపీరోడ్డు పనులను గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సూర్య మోహన్ రెడ్డి ప్రారంభించారు.
Ala Venkateshwar Reddy | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే యాసంగిలో పంటలు నష్టం జరిగిందని ఆరోపిస్తూ నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50 వేల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డ�