Mahabubnagar | మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలుల వేగానికి ఏకంగా ఇనుప డబ్బానే గాలికి కొట్టుకొచ్చి ఓ మహిళపై పడడంతో అక్కడికక్కడ�
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) 134వ జయంతి వేడుకలు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాబాసాహెబ్ క�
JAC Dharna | పదవ తరగతి మూల్యాంకనం రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ శనివారం మహబూబ్నగర్లోని మూల్యాంకన కేంద్రం ఎదుట మెరుపు ధర్నా నిర్వహించారు.
Regularization | తమను క్రమబద్ధీకరించాలని ఒప్పంద అధ్యాపకులు శుక్రవారం పాలమూరు యూనివర్సిటీలో పరిపాలన భవనం ఎదుట నల్ల బ్యాడ్జెస్ ధరించి విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.
మల్దకల్ మండల కేంద్రంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు.రామకృష్ణ గత, నాలుగైదు సంవత్సరాల క్రితం నుండి గద్వాల్ ప్రాంతానికి చెందిన ట్రాన్స్ జెండర్తో అక్రమ సంబంధం ఉన్నట్లుగా తెసింది.
పెద్దమందడి మండల కేంద్రంలో పాటు మండలంలోని మనిగిళ్ల, మోజెర్ల, మద్దిగట్ల, గట్ల ఖానాపూర్, అల్వాల గ్రామాలలో గురువారం సింగిల్ విండో ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
Road Accident |మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ మండలంలోని జాతీయ రహదారి 44 పై పంచలింగాల స్టేజీ వద్ద ఆటో ను లారీ ఢీ కొన్న ప్రమాదంలో నాగలక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
సనాతన ధర్మానికి ప్రతిరూపమే భారతదేశం అని అంబుత్రాయ పీఠాధిపతి శ్రీ శ్రీ ఆదిత్య పర శ్రీ స్వామీజీ చెప్పారు. మహబూబ్నగర్ జిల్లా ముసాపేట మండలంలోని తుంకినిపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని స్థానిక ఎమ్
Jagjivanram Birth Anniversary | సామాజిక సమానత్వం, అస్పృశ్యత నిర్మూలన కోసం బాబు జగ్జీవన్రాం చేసిన అవిశ్రాంత పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ విజయేందిరబోయి అన్నారు.