Mahabubnagar | రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, అధికారుల నిర్లక్ష్యంతో గురుకులాల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు.
ఒకవైపు అసమ్మతి కార్చిచ్చు.. మరోవైపు సర్వేల్లో ప్రస్ఫుటిస్తున్న ప్రజావ్యతిరేకత.. వెరసి కాంగ్రెస్ క్యాడర్లో అంతర్మథనం మొదలైంది. కొందరు మంత్రుల అవినీతి, కొందరు ఎమ్మెల్యేల అసంతృప్తి.. క్యాడర్ను పూర్తిగా
విద్యుత్శాఖలో కీలక విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్లు (సబ్ స్టేషన్ల నిర్వాహకులు) మూకుమ్మడి పోరుకు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర జేఏసీ నాయకుల కన్వర్షన్ యాత్రను మహబూబ్నగర్ నుంచి ప్ర
పాలమూరులో సినీనటి ఊర్వశి రౌతేలా సందడి చేసింది. శనివారం జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 39వ సౌత్ ఇండియా షాపింగ్మాల్ ప్రారంభోత్సశానికి హాజరయ్యారు. ఆమెను చూసేందుకు ఫ్యాన్స్, స్థానికులు ఎగబడడంతో
ఉమ్మడి జిల్లా ప్రజలకు సంజీవనిలా ఉన్న మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో మాత్రల కొరత నెలకొన్నది. కొన్ని నెలలుగా ప్రభుత్వం నుంచి మందల సరఫరా నిలిచిపోవడంతో ఉన్న మందులే సర్దుబాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల
తెల్లవారుజామున రెండు బస్సులో ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్నా రు. ఒక్కసారిగా ప్రమాదం దాని వెనుకే ఇంకో ప్రమా దం సంభవించడంతో ప్ర యాణికులు భయభ్రాంతులతో గట్టిగా కేకలు వేస్తూ కన్నీరుమున్నీరయ్యా రు. పెనుప్రమా
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గురువారం భిన్నరుచుల సమ్మేళనంతో ‘టేస్టీ ఫుడ్ ఫెస్టివల్-2025’ నిర్వహించారు.
MLC Kavitha | వేరుశనగ రైతుల ఆందోళన కనిపించడం లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. అసలే దిగుబడి లేక సతమతమవుతున్న రైతుకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయంలో గెలుపు, ఓటములు సహజమని, ఓడినా ప్రజలకు మంచి చేయడంలో ముందుండాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లను ఆయన సన
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడేవి అన్నీ అబద్ధాలే అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి అబద్
మైలారం పలుగురాళ్లగుట్టపై మైనింగ్ మాఫియా ప్రకంపనలు సృష్టిస్తున్నది. నల్లమలను అనుసరించి ఉన్న ఆ గ్రామానికి గనులు శాపంగా మారాయి. పల్లెకు సమీపంలో ఉన్న గుట్టపై క్వార్ట్ ్జకోసం జరుగుతున్న తవ్వకాలతో స్థాని�
ఆర్డీఎస్ కెనాల్ ద్వారా నీటి సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన షట్టర్ లాక్స్ రాడ్లను శనివారం గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు ఈఈ విజయ్కుమార్ తెలిపారు. ఆర్డీఎస్ కాల్వకు కొన్నిరోజులుగా నీటి సరఫ
పాలమూరు యూనివర్సిటీలో మూడురోజుల న్యాక్ టీం పర్యటన శనివారంతో ముగిసింది. ఈటీం పీయూ క్యాంపస్తోపాటు యూనివర్సిటీ పీజీ కళాశాల, ఫార్మసీ కాలేజ్, కాలేజ్ఆఫ్ ఎడ్యుకేషన్తో పాటు పీయూ పరిధిలో ఉన్న వనపర్తి, కొల�
Telangana | వైద్యం కోసం వెళ్లిన ఓ మహిళపై ఓ నర్సు దాష్టీకం ప్రదర్శించింది. ఇష్టమొచ్చినట్లు తిడుతూ చేయి కూడా చేసుకుంది. ఊహించని ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపం చెందిన సదరు మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబ్నగర్ జిల్