మెట్ట పొలాలకు సాగునీరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పెద్దమందడి, సెప్టెంబర్ 18 : దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో ముందంజలో ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి �
ముష్టిపల్లి, దాదాన్పల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ జెండా పండుగ కార్యకర్తలకు అండగా ఉంటా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్రూరల్, సెప్టెంబర్ 18: ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రజా సంక్షేమ పథకాలను ప్ర�
పల్లెప్రగతితో వందశాతం అభివృద్ధి సాధించాలి నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కోయిలకొండ, సెప్టెంబర్ 18 : ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని నా రాయణపేట ఎమ్మెల్యే ఎస్ రా
జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 18 : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా వ్యాక్సినేషన్ కేంద్రాలకు కేటాయించిన లక్ష్యాన్ని వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. జడ్చర్లలోని ఆల్
అచేతన స్థితిలో ఉన్న యువకుడిని దవాఖానకు తరలింపు జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 18 : రెండు రోజులుగా తిండిలేక చెట్లపొదల్లో పడి ఉన్న ఓ యువకుడిని పోలీసులు దవాఖానకు తరలించి ఔదార్యం చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..
బ్రిడ్జి పూర్తయితే రవాణా సులభతరం గద్వాల నుంచి కర్నూలుకు రద్దీ వంతెన పూర్తిచేయాలని 30గ్రామాల ప్రజల డిమాండ్ మల్దకల్, సెప్టెంబర్18: జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం విఠలాపురం-చిప్పదొడ్డి మధ్య నిర్మ�
గువ్వలదిన్నె బ్రిడ్జి నిర్మాణం పూర్తి తండావాసులకు తీరిన ఇక్కట్లు బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.47కోట్లు ఖర్చు కేటీదొడ్డి, సెప్టెంబర్18: జోగుళాంబగద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలోని గువ్వలదిన్నె గ్రామపరిధిల�
‘రేవంత్’ మాటలు అదుపులో పెట్టుకో.. నిప్పులు చెరిగిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వంగూరు, సెప్టెంబర్ 18: ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకొని ప్రజలకు న్యాయం చేయాల్సిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | కోదాడ నుంచి బళ్లారి వరకు వయా జడ్చర్ల మహబూబ్ నగర్ మీదుగా ఉన్న జాతీయ రహదారి వెంట ఒక క్రమ పద్ధతిలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
బాలానగర్ : ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్-19 వ్యాక్సిన్ వేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియను తనిఖీ చేశా�