కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం మరిచి వ్యవహరిస్తున్నదని, అంధులని కూడా చూడకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా మహబూబ్నగర్లో వారి ఇండ్లను కూల్చివేసిందని మాజీమంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశా�
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేదల ఇళ్లపైకి కాంగ్రెస్ ప్రభ�
Srinivas Goud | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి(Congress government) మానవత్వం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) విమర్శించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిన్న మహబూబ్నగర్ మున్సిపల్ అధికారులు ఆదర్శనగర్లోని �
దైవదర్శనానికి వెళ్లొస్తున్న వారిని మృత్యువు కబళించింది.. మహబూబ్నగర్ జిల్లాలోని హైవే-44పై ఘోర రోడ్డు ప్రమాదానికి గురై నలుగురు దుర్మరణం చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకున్నది.
రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పర్వం కానసాగుతున్నది. హైదరాబాద్లో హైడ్రా తరహాలో పాలమూరులో కూడా అధికారులు కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మహబూబ్నగర్ మున్సిపల్ అధి
మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ముగ్గురు మరణించారు. గురువారం తెల్లవారుజామున భూత్పూర్ మండలం తాటికొండ సమీపంలో 44వ జాతీయ రాహదారిపై బైక్�
Srinivas Goud | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకి సకాలంలో రుణమాఫీ, రైతు బంధు, విత్తనాలు అదజేశాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా తప్పుడు హామీలను చూసి రైతులు మోసపోయారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) అన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి వ ర్షం బీభత్సం సృష్టించింది. పలు చోట్ల దంచికొట్ట గా.. కొన్ని చోట్ల ముసురుతో ముంచెత్తింది. నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో భారీ వాన కురిసి�
రైతులకు తెలియకుండా, ఫోర్జరీ సంతకాలతో వారి పేరిట సహకార సంఘం సిబ్బందే రుణాలు తీసుకున్న వైనం మహబూబ్నగర్ జిల్లాలో వెలుగు చూసింది. రైతు రుణమాఫీ నేపథ్యంలో జిల్లాలోని గండీడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఈ
మహబూబ్నగర్ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు తలమానికంగా నాడు కళకళలాడిన ఈ కాలేజీ నేడు అధ్యాపకుల కొరత, అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్నది.
Mahbubnagar | నాటుసారా తయారీకి ఉపయోగించే నిషేధిత నల్లబెల్లాన్ని(Nallabellam) తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..