తనిఖీల పేరుతో కేంద్రం కుట్రలు భయాందోళనలో కూలీలు, అధికారులు రైతు వేదిక, వ్యవసాయ కల్లాల పనులకు దెబ్బ రాజకీయ కక్షగా అనుమానాలు పాలమూరులో తిరిగి వలసలకు ఆజ్యం నాగర్కర్నూల్, జూలై 26 (నమస్తే తెలంగాణ) : ఉపాధి హామీ
జూరాలకు 24 వేలు, టీబీ డ్యాంకు 35 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో గేట్ల మూసివేత అమరచింత, జూలై 26: జూరాల ఎడుమకాలువల ద్వారా విడుదల చేసే సాగునీటిని అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ఎగువనుంచి జూరాలకు 24,500 క్యూసెక్కుల నీరు �
బ్లడ్ క్యాన్సర్, బోన్ మ్యారో వ్యాధులతో బాలుడి అవస్థ ఉన్న నాలుగు బర్రెలూ అమ్మి, పొలం తాకట్టు పెట్టి.. చికిత్సకు రూ.4లక్షల అప్పు చేసిన తండ్రి మరో రూ.6లక్షలు ఖర్చవుతుందన్న వైద్యులు గండీడ్, జూలై 26 : అప్పటి వరక
మొక్కలకు కూడా విలువ కట్టాలి కలెక్టర్ ఎస్ వెంకట్రావు మహబూబ్నగర్, జూలై 26 : భూసేకరణ పనులు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇ�
జడ్చర్ల, జూన్ 26: వానకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని, అధికారులు జాగ్రత్తగా ఉండాలని డీపీవో వెంకటేశ్వర్లు సూచించారు. సీజనల్ వ్యాధులపై నిర్వహించిన అవగాహన సదస్సుకు డీపీవో హాజరై మా�
ఆత్మవిశ్వాసం మెండుగా ఉండి చదివితే విజయం మీ సొంతమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం సింగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహి�
పరిపాలనను మరింత చేరువచేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మూడు కొత్త మండలాలకు పచ్చజెండా ఊ పింది. నారాయణపేట జిల్లాలో రెండు, మహబూబ్నగర్ జిల్లాలో ఒక మండలాన్ని గుర్తిస్తూ ఇటీ
ఒక్కసారి ఆలోచిద్దాం..! ప్లాస్టిక్ కవర్ల వినియోగం వద్దు అని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా, జరిమానాలు విధిస్తున్నా ఎందుకు మారడం లేదని ప్రశ్నించు కుందాం..! పర్యావరణానికి ముప్పు కలిగించే విధంగా ఎందుకు ప్రవర్
మండలంలోని బూరెడ్డిపల్లి గ్రామం వద్ద 44వ జాతీయరహదారిపై గల మలుపు నిత్య ప్రమాదాలకు నిలయంగా మారింది. మలుపులో నిత్యం ఏదో ఒ క ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉంది. 44వ జాతీయరహదారిపై బూరెడ్డిపల్లి గ్రామం వద్ద మలుపు నుంచ�
అదనపు కలెక్టర్ మోతీలాల్ నాగర్కర్నూల్, జూలై 24: జిల్లాలో 2020-21 ఏడాదికి సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని సంబంధిత మిల్లర్లు త్వరగా అందించాలని అదనపు కలెక్టర్ మోతీలాల్ ఆదేశించారు. ఆదివారం తిమ్మాజిపేట, బిజి�
కోడేరు, జూలై 24 : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటాలు చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్ పిలుపు నిచ్చారు. కోడేరులోని సీపీఎం పార్టీ �