అయిజ, జూలై 23: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలు ఉట్టిపడేలా బోనాల పండుగ అంబరాన్నంటింది. పట్టణంలోని బీజీఆర్, అక్షర ఉన్నత పాఠశాలల్లో బోనాల పండుగను పురస్కరించుకొని విద్యార్థులు వివిధ వేషధారణతో అలంకరించుకుని బో�
జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం ఇటిక్యాలలో బాబూ జగ్జీవన్రాం విగ్రహ ఆవిష్కరణ ఇటిక్యాల, జూలై 23: సమాజంలో అన్నింటా అందరూ సమానమనే భావనతో ముందుకు సాగుదామని జెడ్పీ చైర్పర్సన్ సరిత పేర్కొన్నారు. మ�
ఏవో నాగార్జునరెడ్డి లింగాల, జూలై 23 : పత్తిపంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయాధికారి నాగార్జునరెడ్డి అన్నా రు. శనివారం మండలంలోని సూరాపూర్, లింగాల గ్రామాల శివారులో సాగు చేసిన పత్తి పంటలను పరిశ
డీఆర్డీవో నర్సింగ్రావు కల్వకుర్తిరూరల్, జూలై 23: హరితహారానికి సంబంధించి ప్రతి గ్రామంలో అధికారులు సూచించిన విధంగా వందశాతం లక్ష్యాన్ని చేరుకోవాలని డీఆర్డీవో నర్సింగ్రావు అన్నారు. శనివారం కల్వకుర్త�
శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత సాగర్ వైపునకు కృష్ణమ్మ పరుగులు టీఎస్, ఏపీ పవర్హౌస్లో విద్యుదుత్పత్తి తుంగభద్ర, జూరాలలో పది గేట్ల నుంచి దిగువకు.. సందడి చేస్తున్న పర్యాటకులు సెల్ఫీలతో సంబురాలు ప్ర�
కలెక్టర్తో కలిసి కళాశాలను పరిశీలించిన మంత్రి నిరంజన్రెడ్డి ఆమోదం తెలుపనున్న ఎంసీఐ బృందం నాలుగునెలల్లో భవన నిర్మాణం పూర్తి అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బందికి సన్మానం వనపర్తి, జూలై 23(నమస్తే తెలంగాణ): వ�
విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉండాలి ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పదోతరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు పాల్గొన్న ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి మహబూబ్నగర్టౌన్, జూలై 23: చదువుతోన
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి దామరగిద్ద, జూలై 23 : రైతులకు మంచి చేస్తేనే మనకు మంచి జరుగుతుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మె ల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. మండల పరిషత్
మక్తల్ రూరల్, జూలై 23 : రాష్ట్రస్థాయి బాల్ షూటింగ్ పోటీలకు 30 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు బాల్ షూటింగ్ జిల్లా అధ్యక్షుడు గోపాల్రెడ్డి, ప్రధానకార్యదర్శి గోపాలం తెలిపారు. ఈనెల 24న నిర్వహించాల్సి
పక్షం రోజుల నుంచి చిన్నపొర్లలో కరెంట్ సమస్య శుక్రవారం నుంచి శనివారం వరకు నిలిపివేత ఎమ్మెల్యే చొరవతో శాంతించిన గ్రామస్తులు ఊట్కూర్, జూలై 23 : విద్యుత్ సమస్యను నిరసిస్తూ మండలంలోని చిన్నపొర్ల గ్రామస్తుల
హరితహారం మొక్కల పంపిణీలో ఎంపీపీ సుధాశ్రీ మహబూబ్నగర్ రూరల్, జూలై 23 : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ మొక్కల పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవాలని ఎంపీపీ సుధాశ్రీ అన్నారు. మహబూబ్నగర్ రూరల్ మండలం అప్పా�
మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే ఆల సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సహకారం మరువలేనిది : కౌకుంట్ల గ్రామస్తులు దేవరకద్రరూరల్, జూలై 23: దేవరకద్ర మండలంలోని పెద్ద గ్రామమైన కౌకుంట్లను ప్రభుత్వం కొత్త మండలంగా ఏర్పాటు చేయ�
సంక్షేమాన్ని చూసే కారెక్కుతున్న ప్రతిపక్ష నేతలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న మహబూబ్నగర్ ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ టీఆర్ఎస్లో చేరిన 500 మంది బీజేపీ కార్యకర్తలు మహబూబ్నగర్, జూ�