యువ నాయకుడిని కోల్పోవడం బాధాకరం జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నవాబ్పేట, జూలై 20 : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నవాబ్పేట ఎంపీటీసీ, టీఆర్ఎస్ యువనాయకుడు రాధాకృష్ణ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుం
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యం కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఉద్యోగ నియామకపత్రాలు అందజేత మద్దూర్, జూలై 20: మండలంలోని అన్ని గ్రామాల్లో మిషన్భగీరథ పనులను త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే పట్నం న�
మహబూబ్నగర్, జూలై 19 : జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహం ఆవరణలో చేపట్టిన వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. వెజ్, నాన్�
బాలానగర్, జూలై 19 : హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించాలని జెడ్పీటీసీ కల్యాణి కోరారు. మండలంలోని చింతకుంటతండాలో మంగళవా రం మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం తండావాసులతో కలిసి మొక్కలు నాటారు. ఈ
మూసాపేట, జూలై 19 : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా మారి అన్నిరంగాల్లో ప్రగతి దిశగా దూసుకుపోతుండడంతో దేశం మొత్తం తెలంగాణవైపు చూస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్�
ఇది విలువైన సమయం సెల్ఫోన్లకు దూరంగా ఉండాలి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 19: ప్రస్తుతం చాలా విలువైన సమయమని ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే రోజుకు 18గంటల దాకా చదవాలని ఎక్
చిన్నంబావిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం జోరుగా మంత్రి నిరంజన్రెడ్డి పర్యటన చిన్నంబావి, జూలై 19: మెరుగైన విద్య, వైద్యం అందించడమే తెలంగాణ ప్రభుత్వలక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్
వర్షాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఏర్ప�
బల్దియాల్లోని ప్రజలకు తెలంగాణ సర్కార్ శుభవార్త అందించింది. వన్టైమ్ సెటిల్మెంట్ స్కీం (ఓటీఎఫ్) కింద 2021-22 మార్చి చివరి నాటికి ఉన్న ఆస్తి పన్ను బకాయిల్లో ఈ ఏడాది అక్టోబర్ 31లోగా అసలు చెల్లిస్తే 90 శాతం వ�