అన్నిరకాల వస్తువులపై బాదుడు నెల కష్టమంతా ఇంటి ఖర్చులకే.. మిగులుబాటు కాక పార్ట్టైం జాబ్చేస్తున్న చిరుద్యోగులు భార్యాభర్తలు కష్టపడే పరిస్థితి కేంద్ర ప్రభుత్వ విధానాలతో విసిగిపోతున్న సామాన్యులు మహబూబ
జడ్చర్ల, జూలై 22 : ప్రభుత్వం పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య అన్నా రు. జడ్చర్ల మండలంలోని గైరాన్తండాలో శుక్రవారం వైద్యశిబి�
ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, జూలై 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జాతీయ రహదారి నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అధి�
భూత్పూర్, జూలై 22 : ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకం దేశానికే ఆదర్శమని దేవరకద్ర ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. భూత్పూర్కు చెందిన రైతులు గొడుగు సత్యయ్య, షహనాజ్, శంకరయ్య, శేరిపల్లి-బీకి చె
ఊట్కూర్, జూలై 22 : ప్రభుత్వ వసతులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సర్పంచులు సూర్యప్రకాశ్రెడ్డి, యశోదమ్మ అన్నా రు. ఊట్కూర్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, నిడుగుర్తి ప్రాథమికో�
పాలపై పన్ను విధించడం అన్యాయమంటూ టీఆర్ఎస్ శ్రేణులు, రైతుల మండిపాటు ఖాళీ పాలక్యాన్లతో మంత్రి శ్రీనివాస్గౌడ్ నిరసన నారాయణపేటలో గేదెతో ధర్నా చేసిన టీఆర్ఎస్ శ్రేణులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళ�
అలంపూర్, ఉండవెల్లిలో సినీహీరో బాలకృష్ణ సందడి ఓ పాట, పలు సన్నివేశాల చిత్రీకరణ n భారీగా తరలివచ్చిన అభిమానులు అలంపూర్/ ఉండవెల్లి/వడ్డేపల్లి, జూలై 20 : సినీ హీరో నందమూరి బాలకృష్ణ అలంపూర్, ఉండవెల్లి మండలాల్లో �
గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఖిల్లాఘణపురం, జూలై 20 : నూ తన విద్యుత్ సబ్స�
పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి 38 స్వచ్ఛ విద్యాలయాలకు పురస్కారాలు మహబూబ్నగర్, జూలై 20: పేద విద్యార్థులకు ఉ న్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో ప్
స్వరాష్ట్రంలో ఏడేండ్లలో ఎంతో ప్రగతి సాధించాం రాష్ట్రంలో పది పల్లెలకు స్వచ్ఛ అవార్డులు ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లను భర్తీ చేస్తాం డిసెంబర్నాటికి ‘డబుల్’ నిర్మాణాలు పూర్తి చేయాలి ఎక్సైజ్, క్రీడా శాఖ
శ్రీశైలంలో 176 టీఎంసీల నిల్వ జూరాలలో ఏడు గేట్ల నుంచి నీటి విడుదల అయిజ, జూలై 20 : తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్న ది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగ, భద్ర జలాశయాల నుంచి టీబీ డ్యాంకు వరద చేరుతున్నది. టీబీ డ్యా�
యువ నాయకుడిని కోల్పోవడం బాధాకరం జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నవాబ్పేట, జూలై 20 : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నవాబ్పేట ఎంపీటీసీ, టీఆర్ఎస్ యువనాయకుడు రాధాకృష్ణ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుం
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యం కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఉద్యోగ నియామకపత్రాలు అందజేత మద్దూర్, జూలై 20: మండలంలోని అన్ని గ్రామాల్లో మిషన్భగీరథ పనులను త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే పట్నం న�
మహబూబ్నగర్, జూలై 19 : జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహం ఆవరణలో చేపట్టిన వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. వెజ్, నాన్�