నారాయణపేట, జులై 28: పోలీసులు ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించాలని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొ న్నారు. గురువారం వీసీలో పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల వివరాలు,
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు పంపిణీ మక్తల్రూరల్,జూలై 28: సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించడానికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని
పారిశుధ్యంపై అలసత్వం వహిస్తే చర్యలు ‘గిరివికాస్’ను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ వెంకట్రావు నవాబ్పేట, జూలై 28 : భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ధరణిలో తొమ్మిది కొత్త ఆప్షన్లు ప్రవేశపెట్టినట్ల�
శ్రీశైలంలో శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం రద్దీ రోజుల్లో స్పర్శ దర్శనాలు రద్దు శ్రీశైలం, జూలై 28 : శ్రీశైల మహాక్షేత్రంలో శ్రావణమాసోత్సవాల ప్రారంభానికి వ చ్చే యాత్రికుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు
మత్స్యకారులకు ప్రభుత్వం అండ స్వరాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మత్స్య సహకార సంఘం మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడిగా సత్యనారాయణ ప్రమాణస్వీకారం హాజరైన ఎమ�
ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సమక్షంలో కారెక్కిన పెద్దపల్లి కాంగ్రెస్ ముస్లిం నాయకులు ఎమ్మెల్యే ఆల సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్న చిన్నచింతకుంట మండల బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వచ్చే ఎన్నికల్ల
దళితులకు పెరిగిన సామాజిక గౌరవం సొంత కాళ్లపై నిలబడుతూ వ్యాపారాలు ఉపాధి, రవాణ, పారిశ్రామిక రంగాలపై ఎక్కువ దృష్టి పథకంపై కలెక్టర్ల మానిటరింగ్ మంత్రులు, ఎమ్మెల్యేల చేతులమీదుగా ప్రారంభోత్సవాలు మహబూబ్నగర�
తనిఖీల పేరుతో కేంద్రం కుట్రలు భయాందోళనలో కూలీలు, అధికారులు రైతు వేదిక, వ్యవసాయ కల్లాల పనులకు దెబ్బ రాజకీయ కక్షగా అనుమానాలు పాలమూరులో తిరిగి వలసలకు ఆజ్యం నాగర్కర్నూల్, జూలై 26 (నమస్తే తెలంగాణ) : ఉపాధి హామీ
జూరాలకు 24 వేలు, టీబీ డ్యాంకు 35 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో గేట్ల మూసివేత అమరచింత, జూలై 26: జూరాల ఎడుమకాలువల ద్వారా విడుదల చేసే సాగునీటిని అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ఎగువనుంచి జూరాలకు 24,500 క్యూసెక్కుల నీరు �
బ్లడ్ క్యాన్సర్, బోన్ మ్యారో వ్యాధులతో బాలుడి అవస్థ ఉన్న నాలుగు బర్రెలూ అమ్మి, పొలం తాకట్టు పెట్టి.. చికిత్సకు రూ.4లక్షల అప్పు చేసిన తండ్రి మరో రూ.6లక్షలు ఖర్చవుతుందన్న వైద్యులు గండీడ్, జూలై 26 : అప్పటి వరక
మొక్కలకు కూడా విలువ కట్టాలి కలెక్టర్ ఎస్ వెంకట్రావు మహబూబ్నగర్, జూలై 26 : భూసేకరణ పనులు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇ�