దళితులు అన్ని రంగాల్లో రాణించాలి కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యం కోస్గి, ఆగస్టు 4: అన్ని వర్గాల అభ్యున్నతే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డ
వేముల ఉపసర్పంచ్ ఎన్నికను రద్దు చేయాలని ఫిర్యాదు వార్డు సభ్యులకు నోటీసుల జారీతో వెలుగులోకి.. బెదిరింపులకు పాల్పడిన ముగ్గురిపై కేసు నమోదు మూసాపేట, ఆగస్టు 4: ఓ వార్డు మెంబర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆర్డీవో�
పేదలకు ప్రభుత్వం ఊరట కల్పించేలా నిర్ణయించింది. రేషన్ దుకాణాల నుంచి 15కిలోల బియ్యం పంపిణీకి చర్యలు తీసుకునేలా పౌరసరఫరాల శాఖను ఆదేశించింది. దీంతో ఈనెలలో రేషన్ కార్డుదారు లకు బియ్యం పంపిణీ చేసేలా అధికారు
ప్రతి ఒక్కరిలోని ఆలోచనలకు ప దును పెట్టడమే కాకుండా సైన్స్పై ఆసక్తి పెంచి వారిలో సృజనాత్మకను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఇంటింటా ఇన్నోవేటర్' కా ర్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
పేదరికంలో పుట్టడం అదృష్టంగా భావించాలని, యువత తలుచుకుంటే చరిత్రను సృష్టించవచ్చని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. జీబీఆర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పట్టణంలోని షామ్స్
ప్రజల ముంగిట్లో ఆధునిక వైద్యం జోగుళాంబ గద్వాలలో రూ.40కోట్లతో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం రూ.43 కోట్లతో 300పడకల దవాఖాన నిర్మాణం ఐసీయూతోపాటు డయాలసిస్ సేవలు గద్వాల ఏరియా ఆసుపత్రి..ఏదైనా ప్రమాదం జరిగిత
అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి మొక్కలు నాటిన డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా మక్తల్ రూరల్, ఆగస్టు 1 : మండలంలోని చిట్యాల గ్రా మానికి “మన ఊరు, మన బడి” కార్యక్రమంలో వివిధ పనులు నిర్వహించడానికి తిరిగి ‘రీ’ టెండర్
కలెక్టర్ హరిచందన లక్కీడిప్ నుంచి 124 మందికి కేటాయింపు నారాయణపేట టౌన్, ఆగస్టు 1 : ప్రభుత్వ ఆదేశాల మే రకు జిల్లాలోని వీఆర్వోలను వివిధ శాఖలకు కేటాయించినట్లు కలెక్టర్ హరిచందన అన్నారు. పట్టణంలోని కలెక్టర్ �
అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే చిట్టెం వాగులు దాటుకుంటూ గ్రామాల పర్యటన ఊట్కూర్, ఆగస్టు 1 : యుద్ధ ప్రాతిపదికన గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలంటూ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి అధికారులను ఆ