ప్రతి ఒక్కరిలోని ఆలోచనలకు ప దును పెట్టడమే కాకుండా సైన్స్పై ఆసక్తి పెంచి వారిలో సృజనాత్మకను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఇంటింటా ఇన్నోవేటర్' కా ర్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
పేదరికంలో పుట్టడం అదృష్టంగా భావించాలని, యువత తలుచుకుంటే చరిత్రను సృష్టించవచ్చని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. జీబీఆర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పట్టణంలోని షామ్స్
ప్రజల ముంగిట్లో ఆధునిక వైద్యం జోగుళాంబ గద్వాలలో రూ.40కోట్లతో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం రూ.43 కోట్లతో 300పడకల దవాఖాన నిర్మాణం ఐసీయూతోపాటు డయాలసిస్ సేవలు గద్వాల ఏరియా ఆసుపత్రి..ఏదైనా ప్రమాదం జరిగిత
అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి మొక్కలు నాటిన డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా మక్తల్ రూరల్, ఆగస్టు 1 : మండలంలోని చిట్యాల గ్రా మానికి “మన ఊరు, మన బడి” కార్యక్రమంలో వివిధ పనులు నిర్వహించడానికి తిరిగి ‘రీ’ టెండర్
కలెక్టర్ హరిచందన లక్కీడిప్ నుంచి 124 మందికి కేటాయింపు నారాయణపేట టౌన్, ఆగస్టు 1 : ప్రభుత్వ ఆదేశాల మే రకు జిల్లాలోని వీఆర్వోలను వివిధ శాఖలకు కేటాయించినట్లు కలెక్టర్ హరిచందన అన్నారు. పట్టణంలోని కలెక్టర్ �
అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే చిట్టెం వాగులు దాటుకుంటూ గ్రామాల పర్యటన ఊట్కూర్, ఆగస్టు 1 : యుద్ధ ప్రాతిపదికన గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలంటూ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి అధికారులను ఆ
చేపల వేటకు వెళ్లి..మృత్యు ఒడిలోకి.. కరివెన రిజర్వాయర్లో నీటమునిగి ఇద్దరి మృతి భూత్పూర్, ఆగస్టు 1 : మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కరివెనలో నిర్మితమవుతున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో చేపల �
రవీంద్రభారతిలో 15 రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలపై సమీక్ష మహబూబ్నగర్ రూరల్, ఆగస్టు 1: ముఖ్యమంత్రి కేసీఆ�
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరేందుకు బారులుదీరుతున్న విద్యార్థులు మహబూబ్నగర్లోఅడ్మిషన్లు ఫుల్ ప్రైవేట్ దోపిడీతో సర్కార్ బాట కళాశాలల్లో పెరిగిన ప్రమాణాలు గురుకులాల్లోనూ ఇంటర్ అప్గ్రేడేషన�
ఒకరికేమో కులపిచ్చి… ఇంకొకరికేమో మత పిచ్చి 70ఏండ్లుగా ఈ ప్రాంతాన్ని అన్యాయానికి గురి చేశారు స్వరాష్ట్రంలోనే అభివృద్ధికి అడుగులు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నుంచి 300మ�