అదనపు కలెక్టర్ వేణుగోపాల్ నివారణ చర్యలపై ర్యాలీ ప్రారంభం వనపర్తి రూరల్, జూలై 28 : జిల్లాలో డెంగీ నివారణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్ని�
కాలవల్లో పారుతున్న ఎంజీకేఎల్ఐ నీరు ఉరకలేస్తున్న పాటు కాలువలు నిండుకుండలను తలపిస్తున్న జలాశయాలు సంబురంగా సాగు చేస్తున్న రైతన్నలు కొల్లాపూర్ రూరల్, జూలై 28 : కొల్లాపూర్ మండలంలో ఎంజీకేఎల్ఐ నుంచి ఎత్త�
ఈ నెలలో రెండోసారి 30 గేట్లు ఎత్తివేత 88,386 క్యూసెక్కుల ఇన్ఫ్లో జూరాలకు 30 వేల క్యూసెక్కులు రాక.. శ్రీశైలం జలాశయానికి నిలకడగా వరద అయిజ, జూలై 28 : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతున్న ది. ఎగువన భారీ వర�
లక్ష్యం చేరని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 2018లో గద్వాల జిల్లాలో 96591మంది రైతులకు లబ్ధి 2022లో 54,782కు తగ్గిన లబ్ధిదారులు నిబంధనల పేరుతో సాయం బంద్ రైతుబంధుతో అన్నదాతలకు రాష్ట్ర సర్కార్ భరోసా కేంద్రానిద�
నారాయణపేట, జులై 28: పోలీసులు ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించాలని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొ న్నారు. గురువారం వీసీలో పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల వివరాలు,
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు పంపిణీ మక్తల్రూరల్,జూలై 28: సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించడానికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని
పారిశుధ్యంపై అలసత్వం వహిస్తే చర్యలు ‘గిరివికాస్’ను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ వెంకట్రావు నవాబ్పేట, జూలై 28 : భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ధరణిలో తొమ్మిది కొత్త ఆప్షన్లు ప్రవేశపెట్టినట్ల�
శ్రీశైలంలో శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం రద్దీ రోజుల్లో స్పర్శ దర్శనాలు రద్దు శ్రీశైలం, జూలై 28 : శ్రీశైల మహాక్షేత్రంలో శ్రావణమాసోత్సవాల ప్రారంభానికి వ చ్చే యాత్రికుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు
మత్స్యకారులకు ప్రభుత్వం అండ స్వరాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మత్స్య సహకార సంఘం మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడిగా సత్యనారాయణ ప్రమాణస్వీకారం హాజరైన ఎమ�
ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సమక్షంలో కారెక్కిన పెద్దపల్లి కాంగ్రెస్ ముస్లిం నాయకులు ఎమ్మెల్యే ఆల సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్న చిన్నచింతకుంట మండల బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వచ్చే ఎన్నికల్ల
దళితులకు పెరిగిన సామాజిక గౌరవం సొంత కాళ్లపై నిలబడుతూ వ్యాపారాలు ఉపాధి, రవాణ, పారిశ్రామిక రంగాలపై ఎక్కువ దృష్టి పథకంపై కలెక్టర్ల మానిటరింగ్ మంత్రులు, ఎమ్మెల్యేల చేతులమీదుగా ప్రారంభోత్సవాలు మహబూబ్నగర�