క్రేన్వైర్లు తెగిపడి ఐదుగురు కూలీలు మృతి ఒకరికి తీవ్ర గాయాలు మృతులంతా జార్ఖండ్ రాష్ట్ర వాసులు కొల్లాపూర్, జూలై 29 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల్లో అపశృతి చోటు చేసుకున్నది. నాగర్కర్న�
సత్ఫలితాలిస్తున్న మిషన్ కాకతీయ చెరువులు, కుంటల్లో పెరిగిన నీటి నిల్వ భూగర్భజలాలు పైపైకి.. ఒక్క చెరువుకూ గండి పడలే పాలమూరులో ఎటు చూసినా జలకళ మహబూబ్నగర్, జూలై 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారీ వర్షాలు పడ�
అదనపు కలెక్టర్ వేణుగోపాల్ నివారణ చర్యలపై ర్యాలీ ప్రారంభం వనపర్తి రూరల్, జూలై 28 : జిల్లాలో డెంగీ నివారణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్ని�
కాలవల్లో పారుతున్న ఎంజీకేఎల్ఐ నీరు ఉరకలేస్తున్న పాటు కాలువలు నిండుకుండలను తలపిస్తున్న జలాశయాలు సంబురంగా సాగు చేస్తున్న రైతన్నలు కొల్లాపూర్ రూరల్, జూలై 28 : కొల్లాపూర్ మండలంలో ఎంజీకేఎల్ఐ నుంచి ఎత్త�
ఈ నెలలో రెండోసారి 30 గేట్లు ఎత్తివేత 88,386 క్యూసెక్కుల ఇన్ఫ్లో జూరాలకు 30 వేల క్యూసెక్కులు రాక.. శ్రీశైలం జలాశయానికి నిలకడగా వరద అయిజ, జూలై 28 : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతున్న ది. ఎగువన భారీ వర�
లక్ష్యం చేరని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 2018లో గద్వాల జిల్లాలో 96591మంది రైతులకు లబ్ధి 2022లో 54,782కు తగ్గిన లబ్ధిదారులు నిబంధనల పేరుతో సాయం బంద్ రైతుబంధుతో అన్నదాతలకు రాష్ట్ర సర్కార్ భరోసా కేంద్రానిద�
నారాయణపేట, జులై 28: పోలీసులు ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించాలని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొ న్నారు. గురువారం వీసీలో పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల వివరాలు,
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు పంపిణీ మక్తల్రూరల్,జూలై 28: సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించడానికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని
పారిశుధ్యంపై అలసత్వం వహిస్తే చర్యలు ‘గిరివికాస్’ను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ వెంకట్రావు నవాబ్పేట, జూలై 28 : భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ధరణిలో తొమ్మిది కొత్త ఆప్షన్లు ప్రవేశపెట్టినట్ల�