మహబూబ్నగర్, జడ్చర్లకు మంజూరు రెండు దవాఖానల్లో ఫస్ట్ బెడ్ కొవిడ్ 32 పిల్లల కేంద్రాలు చికిత్స కోసం ఇక హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేదు భవిష్యత్లో వైద్య రంగంలో పెను మార్పులు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్�
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మిడ్జిల్, డిసెంబర్ 10 : అన్ని గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి నెలాఖరులోగా వందశాతం పూర్తి చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచించారు. శ�
మహ్మదాబాద్ సంతలో దొంగల చేతివాటం మహ్మదాబాద్, డిసెంబర్ 10: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి సెల్ఫోన్ అనివార్యం. అలాంటి ఫోన్లనే టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. నగదు రహిత లావాదేవీలకు ప్రాధ
ఆ దిశగా ప్రజలను చైతన్యం చేయాలి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ జేడీ పద్మజ కొల్లాపూర్, డిసెంబర్ 10 : ప్రభుత్వ దవాఖానల్లో సాధార ణ కాన్పులు ఎక్కువగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ జాయింట్ డైర
12 ఎకరాల భూమి ఖరారు మార్కెటింగ్ ఏడీకి భూపత్రాలు అందించిన రెవెన్యూ అధికారులు అధికారులతో పరిశీలించిన ఎమ్మెల్యే బీరం నెరవేరనున్న మామిడి రైతుల స్వప్నం కొల్లాపూర్, డిసెంబర్ 10 : నియోజకవర్గంలోని మామిడి రైతు�
మృతుల కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, ఒకరికి ఉద్యోగం ఆర్టీసీ ప్రయాణమే సురక్షితం కులవృత్తులకు న్యాయం చేస్తున్నాం అందరూ ఆర్థికంగా ఎదిగేందుకు కృషి మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, డిసెంబర్ 10 : అప్
పూల సాగులో తక్కువ నీటి వినియోగం.. తక్కువ పెట్టుబడితో అధిక లాభం వరి, మొక్కజొన్నలో దిగుబడి తక్కువ అంటున్న అన్నదాత ఇతర పంటలే మేలంటున్న రైతన్నలు జడ్చర్ల టౌన్, డిసెంబర్ 10 : సంప్రదాయ సాగుపై ఆధారపడకుండా ఇతర పంట�
రైతుల ముంగిటకు వ్యవసాయ అధికారులు వివిధ పంటలు సాగు చేయాలని సూచనలు వరికి బదులు ఇతర పంటల వైపు సర్కార్ దృష్టి రైతు వేదికల్లో పంట మార్పిడి సమావేశాలు అన్నదాతలకు మార్గం చూపుతున్న మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రా�
హెలికాప్టర్ ప్రమాదంలో రావత్, సైనికుల మృతిపై సంతాపం జిల్లావ్యాప్తంగా ఘన నివాళి మహబూబ్నగర్టౌన్, డిసెంబర్ 9 : భారత త్రివిధ దళపతి బిపిన్ రావత్ అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు కొనియాడారు. హెలికా
రాష్ట్ర నూతన సచివాలయ భవనం ఖ్యాతి ఖండాంతరాలు దాటేలా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. సెక్రటేరియట్ నిర్మాణ పనులను గురువారం పరిశీలించిన సీఎం.. అధికారులకు పలు సూచనలు చేశారు. గోడలకు వేసే గ్లాడిం�
కేంద్రం కొత్త విద్యుత్ చట్టంతో వినియోగదారులకు భారం రైతులు, గృహ వినియోగదారులపై ప్రభావం సబ్సిడీ విద్యుత్ సరఫరా ఇక అందని ద్రాక్షే.. ప్రజల నెత్తిన పిడుగులా మారే ప్రమాదం విద్యుత్ ఉద్యోగులకూ ప్రధాన సమస్యే.
వారి సూచనలు పరిగణలోకి తీసుకోవాలి ఏకతాటిపైకి తీసుకొస్తాం అందరికీ ఎల్లప్పుడూ అండగా ఉంటా.. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పెన్షనర్ల కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ మహబూబ్నగర్, డిసెంబర్ 9 : ఉద్�
ఆటో, కారు ఢీ ముగ్గురు మృతి, మరో ముగ్గురికి గాయాలు పాలమూరు దవాఖానకు తరలింపు మహబూబ్నగర్ జిల్లా అప్పాయిపల్లి వద్ద ఘటన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ పరామర్శ జాతీయ రహదారి-167 రక్తమోడింది. గురువారం రాత్రి మ�