రాష్ట్ర నూతన సచివాలయ భవనం ఖ్యాతి ఖండాంతరాలు దాటేలా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. సెక్రటేరియట్ నిర్మాణ పనులను గురువారం పరిశీలించిన సీఎం.. అధికారులకు పలు సూచనలు చేశారు. గోడలకు వేసే గ్లాడిం�
కేంద్రం కొత్త విద్యుత్ చట్టంతో వినియోగదారులకు భారం రైతులు, గృహ వినియోగదారులపై ప్రభావం సబ్సిడీ విద్యుత్ సరఫరా ఇక అందని ద్రాక్షే.. ప్రజల నెత్తిన పిడుగులా మారే ప్రమాదం విద్యుత్ ఉద్యోగులకూ ప్రధాన సమస్యే.
వారి సూచనలు పరిగణలోకి తీసుకోవాలి ఏకతాటిపైకి తీసుకొస్తాం అందరికీ ఎల్లప్పుడూ అండగా ఉంటా.. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పెన్షనర్ల కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ మహబూబ్నగర్, డిసెంబర్ 9 : ఉద్�
ఆటో, కారు ఢీ ముగ్గురు మృతి, మరో ముగ్గురికి గాయాలు పాలమూరు దవాఖానకు తరలింపు మహబూబ్నగర్ జిల్లా అప్పాయిపల్లి వద్ద ఘటన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ పరామర్శ జాతీయ రహదారి-167 రక్తమోడింది. గురువారం రాత్రి మ�
Mahabubnagar | మహబూబ్ నగర్ రూరల్ మండలం అప్పాయిపల్లి సమీపంలో167వ జాతీయ రహదారిపై వద్ద ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు
మహిళలు ఉన్నత స్థాయికి చేరాలి పాలమూరును మరింత అభివృద్ధి చేసుకుందాం అన్ని రంగాల్లో ముందుంచేందుకు కృషి ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, డిసెంబర్ 8 : రాష్ట్రంలోని ఆడబిడ్డల సంక్షే�
గొర్రెల యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి రెండో విడుత గొర్రెల పంపిణీ ప్రారంభం చిన్నంబావి, డిసెంబర్ 8 : కులవృత్తులను ప్రోత్సహించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల
గత నెల 20న హతమార్చిన దుండగులు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు 18 గోర్లు, 4 దంతాలు స్వాధీనం నల్లమలలోని కుడిచింతలబావి వద్ద ఘటన మన్ననూర్, డిసెంబర్ 8 : నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మం డలం దోమలపెంట రేంజ్ �
ఏ జిల్లా ఉద్యోగులకు ఆ జిల్లాల్లోనే బదిలీలు సిద్ధమైన సీనియార్టీ జాబితా నెలాఖరుకల్లా పూర్తికి అధికారుల కసరత్తు భవిష్యత్లో 95 శాతం స్థానికులకే.. ఉద్యోగుల విభజన కోసం తెలంగాణ సర్కార్ విధివిధానాలను ఖరారు చే
రోడ్డు ప్రమాదంలో ఏఎన్ఎం మృతి స్కూటీని వెనుక నుంచి ఢీకొట్టిన లారీ రూ.50 లక్షల బీమా ప్రకటించిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మక్తల్ టౌన్, డిసెంబర్ 8 : విధి నిర్వహణలో భాగంగా ఏఎన్ఎం తన స్కూటీపై వెళ్తు�
అక్రమ భూ రిజిస్ట్రేషన్ నిందితుల అరెస్టు? ఈ కేవైసీ పేరిట విక్రయించేందుకు యత్నిస్తూ పట్టుబడిన వైనం ముమ్మరంగా మిడ్జిల్ పోలీసుల దర్యాప్తు ‘నమస్తే’ కథనంతో కదులుతున్న డొంక మరిన్ని ఘటనలు వెలుగులోకి వచ్చే అ
స్పందించిన ఎస్బీఐ ఉన్నతాధికారులు మక్తల్రూరల్, డిసెంబర్ 7: మహిళా సమాఖ్య స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకున్న రుణాల చెల్లింపుల్లో జరిగిన అవకతవకలకు పాల్పడిన ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్ సర్వీస్ కరస్పాండ