వెలుగులోకి ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ ఏజెంట్ బాగోతం రూ.30 లక్షల వరకు అవకతవకలు? రూ.6.50 లక్షల వరకు స్వాహా.. అక్రమాలపై ఏపీఎం ఫిర్యాదు కొనసాగుతున్న అధికారుల విచారణ ఆందోళనలో మహిళా సంఘాల సభ్యులు మక్తల్ రూరల్, డి�
ధన్వాడ, డిసెంబర్ 6 : రైతులు లాభసాటి పంటలపై దృ ష్టి చేపట్టాలని కలెక్టర్ హరిచందన సూచించారు. మండల రైతు వేదిక భవనంలో మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యం లో యాసంగి పంటలపై సోమవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్
హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేసుకుందాం రూ.3.5 కోట్లతో ఎంవీఎస్ కళాశాలలో స్టేడియం నిర్మాణం మరో రూ.3 కోట్లతో ఫిష్, మీట్ మార్కెట్ను నిర్మిస్తాం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్,
ఇతర పంటలపై అధికారుల అవగాహన అధిక దిగుబడి సాధించేలా అన్నదాతల సమాయాత్తం మహబూబ్నగర్, డిసెంబర్ 6 : అందరి ఆకలి తీర్చే అన్నదాత లాభదాయకంగా అడుగులు వేయాలనే సంకల్పంతో వ్యవసాయ శా ఖ అధికారులు సరికొత్త ఆలోచనా విధా�
ఊట్కూర్ ఎస్బీఐ వ్యవహారంపై పేట కలెక్టర్ సీరియస్ విచారణ చేయాలని ఆదేశాలు జారీ గ్రామాల్లో విచారిస్తున్న అధికారులు ఊట్కూర్, డిసెంబర్ 6 : మక్తల్ నియోజకవర్గంలో నకిలీ పట్టా పాస్ పుస్తకాలతో ఊట్కూర్ ఎస్�
ఎస్డీఎఫ్ నుంచి రూ.15 కోట్లు మంజూరు ఉత్తర్వులు జారీ చేసిన ప్రణాళిక శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే బీరం ధన్యవాదాలు కొల్లాపూర్, డిసెంబర్ 6 : మండలంలోని సింగవట్నం ఆలయానికి మహర్దశ పట్�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మహబూబ్నగర్ పట్టణ రూపురేఖలు మార్చి హైదరాబాద్కు దీటుగా తీర్చిదిద్దాలన్న తలంపుతో పట్టణంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ �
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | డా. బీఆర్ అంబేద్కర్ ఆశయాలు తెలంగాణ రాష్ట్రంలో నెరవేరాయని..బడుగు, బలహీన వర్గాల ప్రజలకు తెలంగాణ ఏర్పడిన తర్వాత సరైన న్యాయం జరిగిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
నాలుగు నెలలుగా అందని వేతనాలు నిధులు ఉన్నా పంపిణీ చేయని అధికారులు మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యంతోనే పస్తులుంటున్న సిబ్బంది కోస్గి, డిసెంబర్ 5 : మున్సిపల్ సిబ్బందికి నాలుగు నెలలైనా వేతనాలు అందకపోవడం�
ఇక్కట్లు లేకుండా ఏర్పాటు చేయాలి కరోనా నిబంధనలు పాటించాలి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి 18 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఆంజనేయస్వామి వాల్పోస్టర్ విడుదల మక్తల్ రూరల్, డిసెంబర్ 5 : ఉమ్మడి జిల్లా
యాసంగిలో వరిసాగు వద్దు ఆరుతడి పంటలతో లాభం కలెక్టర్ వెంకట్రావు భూత్పూర్, డిసెంబర్ 5 : రైతులు ఆయిల్పాం సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ వెంకట్రావు సూచించారు. మున్సిపాలిటీలోని శేరిపల్లిలో ఆదివారం కల�
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సర్కార్ అడుగులు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ యునైటెడ్ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి మహబూబ్నగర్, డిసెంబర్ 5 : ఐకమత్యంతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని ఎక్సైజ్ శా�
అవసరమున్న మేరకు యాసంగిలో వరి.. వానకాలంలో చిరుధాన్యాలు..కూరగాయల సాగు నీటి వనరులుపెరగడంతో వరిపైనే ఆసక్తి అవగాహన లేక అమ్ముకునేందుకు అవస్థలు ఇతర పంటలపై శ్రద్ధ పెట్టాలంటున్న పెద్దలు ఎనకటి ఎవుసం బాగుందంటున్�
పూజలు చేసిన ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కోయిలకొండ, డిసెంబర్ 5 : మండలంలోని శేరివెంకటాపూర్లో ఆదివారం ఆంజనేయస్వామి జల్ది ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాగులో గంగామాతకు పూజలు నిర్వహించి ఆలయ�