అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సర్కార్ అడుగులు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ యునైటెడ్ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి మహబూబ్నగర్, డిసెంబర్ 5 : ఐకమత్యంతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని ఎక్సైజ్ శా�
అవసరమున్న మేరకు యాసంగిలో వరి.. వానకాలంలో చిరుధాన్యాలు..కూరగాయల సాగు నీటి వనరులుపెరగడంతో వరిపైనే ఆసక్తి అవగాహన లేక అమ్ముకునేందుకు అవస్థలు ఇతర పంటలపై శ్రద్ధ పెట్టాలంటున్న పెద్దలు ఎనకటి ఎవుసం బాగుందంటున్�
పూజలు చేసిన ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కోయిలకొండ, డిసెంబర్ 5 : మండలంలోని శేరివెంకటాపూర్లో ఆదివారం ఆంజనేయస్వామి జల్ది ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాగులో గంగామాతకు పూజలు నిర్వహించి ఆలయ�
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన నాయకులు జడ్చర్ల, డిసెంబర్ 4 : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన మాజీ సీఎం రోశయ్య మృతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాని కి తీరనిలోటని జడ్చర్ల ఎ
అన్ని గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ను పూర్తి చేయాలి : కలెక్టర్ వెంకట్రావు హన్వాడ, డిసెంబర్ 4 : కొవిడ్ వ్యాక్సినేషన్లో వేగం పెంచి 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ రెండు డోసులు వేయాలని కలెక్టర్ వెంకట�
ప్రభుత్వదవాఖానల్లో స్పెషాలిటీ వైద్య సేవలు వనపర్తి, నాగర్కర్నూల్కు మెడికల్ కళాశాలలు నాలుగు జిల్లాలకు నర్సింగ్ కాలేజీలు ఉమ్మడి జిల్లాలో పెరిగిన వైద్య సదుపాయాలు ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్ పెద్ద�
శాఖాపూర్లో మంత్రి నిరంజన్రెడ్డి పర్యటన ప్రజల నుంచి సమస్యలు ఆలకించిన అమాత్యులు ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగాలని స్పష్టం రైతులకు ఇబ్బందులు రానీయొద్దని ఆదేశం పెబ్బేరు రూరల్, డిసెంబర్ 4 : ధాన్యం కొనుగ�
లక్ష్యాన్ని చేరుకునేలా సూక్ష్మ ప్రణాళిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలి రాత్రి 8 గంటల వరకు టీకా కేంద్రాలు తెరిచి ఉంచాలి కలెక్టర్లతో వ్యాక్సినేషన్పై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష మహబూబ్నగర్, డ�
ఎన్హెచ్-44పై బహుళ వరుసల్లో మొక్కలు నాటాలి ప్రకృతి రమణీయతకు అద్దంపట్టాలి డిసెంబర్ నాటికి వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి టీకా కేంద్రాలను ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు తెరవాలి సమీక్షలో రాష్ట్ర ప్రభుత్�
రవాణా సౌకర్యంతో నంబర్వన్గా మార్పు రాబోయే రోజుల్లో అత్యుత్తమ పట్టణంగా.. చించోలి హైవేపై సమీక్షలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ జిల్లా జాతీయ ర
కరోనా నుంచి ప్రాణాలను కాపాడుకోవాలి ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలి కేంద్రాలను పరిశీలించిన అధికారులు గండీడ్, డిసెంబర్ 3 : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వందశాతం పూర్తి చేయాలని ఎంపీడీవో రూపేందర్రెడ�