గొర్రెల యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి రెండో విడుత గొర్రెల పంపిణీ ప్రారంభం చిన్నంబావి, డిసెంబర్ 8 : కులవృత్తులను ప్రోత్సహించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల
గత నెల 20న హతమార్చిన దుండగులు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు 18 గోర్లు, 4 దంతాలు స్వాధీనం నల్లమలలోని కుడిచింతలబావి వద్ద ఘటన మన్ననూర్, డిసెంబర్ 8 : నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మం డలం దోమలపెంట రేంజ్ �
ఏ జిల్లా ఉద్యోగులకు ఆ జిల్లాల్లోనే బదిలీలు సిద్ధమైన సీనియార్టీ జాబితా నెలాఖరుకల్లా పూర్తికి అధికారుల కసరత్తు భవిష్యత్లో 95 శాతం స్థానికులకే.. ఉద్యోగుల విభజన కోసం తెలంగాణ సర్కార్ విధివిధానాలను ఖరారు చే
రోడ్డు ప్రమాదంలో ఏఎన్ఎం మృతి స్కూటీని వెనుక నుంచి ఢీకొట్టిన లారీ రూ.50 లక్షల బీమా ప్రకటించిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మక్తల్ టౌన్, డిసెంబర్ 8 : విధి నిర్వహణలో భాగంగా ఏఎన్ఎం తన స్కూటీపై వెళ్తు�
అక్రమ భూ రిజిస్ట్రేషన్ నిందితుల అరెస్టు? ఈ కేవైసీ పేరిట విక్రయించేందుకు యత్నిస్తూ పట్టుబడిన వైనం ముమ్మరంగా మిడ్జిల్ పోలీసుల దర్యాప్తు ‘నమస్తే’ కథనంతో కదులుతున్న డొంక మరిన్ని ఘటనలు వెలుగులోకి వచ్చే అ
స్పందించిన ఎస్బీఐ ఉన్నతాధికారులు మక్తల్రూరల్, డిసెంబర్ 7: మహిళా సమాఖ్య స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకున్న రుణాల చెల్లింపుల్లో జరిగిన అవకతవకలకు పాల్పడిన ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్ సర్వీస్ కరస్పాండ
కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయదు కేంద్రాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు కలెక్టర్ హరిచందన యాసంగి పంటలపై రైతులకు అవగాహన మద్దూర్, డిసెంబర్ 7 : పంట మార్పిడితో నేల సారవం తం పెరుగుతున్నదని కలెక్టర్ హరిచం�
పాలమూరు పట్టణాభివృద్ధికి రోడ్ మ్యాప్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు.. మహబూబ్నగర్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఏర్పాటుకు ముందు తాగునీటికి కూడా నోచుకోక మహబూబ్నగర్లో నివాసం ఉండే పరిస�
పీయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్రాథోడ్ మహబూబ్నగర్టౌన్, డిసెంబర్ 7: క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని, చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్�
అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం ప్రజా సమస్యలు అధికారులకు పట్టవా.. వైద్య శాఖ అప్రమత్తంగా ఉండాలి నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మండల సర్వసభ్య సమావేశం మరికల్, డిసెంబర్ 7 : మండలంలో ప్రజా సమస్యలు ఎప్ప�
రోడ్ల పక్కనున్న డబ్బాలను తొలగించాలి అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి రెండు రోజూల్లో కార్మికుల వేతనాలు చెల్లించాలి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అధికార
Electric shock | పండుగ కోసం వచ్చి ఓ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. ఉన్న ఊర్లో సంబురంగా పండుగను చేసుకుందామనుకుని వచ్చిన వారి పాలిట విధి వక్రించింది. విద్యుత్ షాక్తో కుటుంబ పెద్ద మరణించడంతో వారి కుటుంబంలో తీరని విషాదం
Road accident | జిల్లాలోని జడ్చర్ల మండలం మాచారం సమీపంలో NH44 పై రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న వారిని కారు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న చౌటగడ్డ తండాకు చెంది�