కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయదు కేంద్రాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు కలెక్టర్ హరిచందన యాసంగి పంటలపై రైతులకు అవగాహన మద్దూర్, డిసెంబర్ 7 : పంట మార్పిడితో నేల సారవం తం పెరుగుతున్నదని కలెక్టర్ హరిచం�
పాలమూరు పట్టణాభివృద్ధికి రోడ్ మ్యాప్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు.. మహబూబ్నగర్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఏర్పాటుకు ముందు తాగునీటికి కూడా నోచుకోక మహబూబ్నగర్లో నివాసం ఉండే పరిస�
పీయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్రాథోడ్ మహబూబ్నగర్టౌన్, డిసెంబర్ 7: క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని, చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్�
అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం ప్రజా సమస్యలు అధికారులకు పట్టవా.. వైద్య శాఖ అప్రమత్తంగా ఉండాలి నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మండల సర్వసభ్య సమావేశం మరికల్, డిసెంబర్ 7 : మండలంలో ప్రజా సమస్యలు ఎప్ప�
రోడ్ల పక్కనున్న డబ్బాలను తొలగించాలి అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి రెండు రోజూల్లో కార్మికుల వేతనాలు చెల్లించాలి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అధికార
Electric shock | పండుగ కోసం వచ్చి ఓ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. ఉన్న ఊర్లో సంబురంగా పండుగను చేసుకుందామనుకుని వచ్చిన వారి పాలిట విధి వక్రించింది. విద్యుత్ షాక్తో కుటుంబ పెద్ద మరణించడంతో వారి కుటుంబంలో తీరని విషాదం
Road accident | జిల్లాలోని జడ్చర్ల మండలం మాచారం సమీపంలో NH44 పై రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న వారిని కారు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న చౌటగడ్డ తండాకు చెంది�
వెలుగులోకి ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ ఏజెంట్ బాగోతం రూ.30 లక్షల వరకు అవకతవకలు? రూ.6.50 లక్షల వరకు స్వాహా.. అక్రమాలపై ఏపీఎం ఫిర్యాదు కొనసాగుతున్న అధికారుల విచారణ ఆందోళనలో మహిళా సంఘాల సభ్యులు మక్తల్ రూరల్, డి�
ధన్వాడ, డిసెంబర్ 6 : రైతులు లాభసాటి పంటలపై దృ ష్టి చేపట్టాలని కలెక్టర్ హరిచందన సూచించారు. మండల రైతు వేదిక భవనంలో మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యం లో యాసంగి పంటలపై సోమవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్
హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేసుకుందాం రూ.3.5 కోట్లతో ఎంవీఎస్ కళాశాలలో స్టేడియం నిర్మాణం మరో రూ.3 కోట్లతో ఫిష్, మీట్ మార్కెట్ను నిర్మిస్తాం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్,
ఇతర పంటలపై అధికారుల అవగాహన అధిక దిగుబడి సాధించేలా అన్నదాతల సమాయాత్తం మహబూబ్నగర్, డిసెంబర్ 6 : అందరి ఆకలి తీర్చే అన్నదాత లాభదాయకంగా అడుగులు వేయాలనే సంకల్పంతో వ్యవసాయ శా ఖ అధికారులు సరికొత్త ఆలోచనా విధా�
ఊట్కూర్ ఎస్బీఐ వ్యవహారంపై పేట కలెక్టర్ సీరియస్ విచారణ చేయాలని ఆదేశాలు జారీ గ్రామాల్లో విచారిస్తున్న అధికారులు ఊట్కూర్, డిసెంబర్ 6 : మక్తల్ నియోజకవర్గంలో నకిలీ పట్టా పాస్ పుస్తకాలతో ఊట్కూర్ ఎస్�
ఎస్డీఎఫ్ నుంచి రూ.15 కోట్లు మంజూరు ఉత్తర్వులు జారీ చేసిన ప్రణాళిక శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే బీరం ధన్యవాదాలు కొల్లాపూర్, డిసెంబర్ 6 : మండలంలోని సింగవట్నం ఆలయానికి మహర్దశ పట్�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మహబూబ్నగర్ పట్టణ రూపురేఖలు మార్చి హైదరాబాద్కు దీటుగా తీర్చిదిద్దాలన్న తలంపుతో పట్టణంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ �