నాగర్కర్నూల్ జిల్లాలో పెరిగిన సాగు విస్తీర్ణం రాష్ట్రంలోనే మొదటి స్థానం పప్పు ధాన్యాలకు ప్రాధాన్యం నివేదిక సిద్ధం చేసిన వ్యవసాయ శాఖాధికారులు యాసంగిలో నాగర్కర్నూల్ జిల్లా రైతన్నలు రికార్డు స్థాయ�
నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు కొత్త భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు మార్కెటింగ్ శాఖ జేడీ ఇఫ్తేకార్ మార్కెట్లో ఆక్రమిత స్థలాల పరిశీలన మక్తల్ రూరల్, డిసెంబర్ 18 : పట్టణంలోని మక్తల్ వ్య వసాయ మార్కెట్�
యాసంగిలో కూరగాయలు పండిస్తున్న రైతులు ఎకరాకు రూ.50వేలకుపైగా లాభం ఊట్కూర్, డిసెంబర్ 18 : మండలంలోని తిప్రాస్పల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు కూరగాయలు పండించి లాభాలు గడిస్తున్నారు. వానకాలంలో వరి పండి
సర్కార్ సూచనల మేరకు పంటల సాగు కొనని పంటలు వేయొద్దని నిర్ణయం అవగాహన కల్పిస్తున్న అధికారులు వివిధ పంటల సాగుకు ప్రోత్సాహకం మహబూబ్నగర్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరి సాగు కోసం రైతులు అత్యధిక�
మహిళా సంఘాల రుణాల రికవరీలో ఆందోళన ఇద్దరు బ్యాంక్ ఉద్యోగుల పాత్రపై అనుమానాలు? గందరగోళంగా మారిన నిధుల వ్యవహారం మక్తల్ రూరల్, డిసెంబర్ 17 : పట్టణంలోని ఎస్బీఐ ఏడీబీ బ్యాంక్ పరిధిలో మండలంలోని వివిధ మహిళా
చారకొండ, డిసెంబర్ 17: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ఎంపీడీవో జయసుధ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మాయిపల్లిలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పర�
అమ్రాబాద్, డిసెంబర్ 17: రైతులు ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తెచ్చి మద్దతు ధర పొందాలని సింగిల్విండో చైర్మన్ పోషం గణేశ్ రైతులకు సూచించారు. అమ్రాబాద్, పదర మండలాల్లో శుక్రవారం ధాన్యం కొనుగోలు �
మహబూబ్నగర్, డిసెంబర్ 17 : ఉద్యోగుల స్థానిక క్యాడర్ కేటాయింపులకు సం బంధించిన వివరాలను ఎప్పటికప్పుడు స మర్పించాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చ
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల ఉమ్మడి జిల్లాలో 37.92 శాతం ఉత్తీర్ణత బాలికలు 44.04 శాతం, బాలురు 31 శాతం 45 శాతం ఉత్తీర్ణత సాధించిన పాలమూరు వనపర్తి 40 శాతం, గద్వాల, పేట 38 శాతం, నాగర్కర్నూల్ జిల్లాలో36 శాతం పాస్ ఉమ్మడి