ప్రతిష్టాత్మక పురస్కారాలు | ఉమ్మడి పాలమూరు జిల్లా సాహితీమూర్తులకు ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కాయి. ప్రస్తుతం తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా ఉన్న ఆచార్య ఎల్లూరి శివారెడ్డికి, ప్రధాన కార్యదర్�
సైబర్ సెక్యూరిటీ కోర్సుతో అవకాశాలు మహబూబ్ నగర్ డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): డిగ్రీతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాధించడం కూడా సాధ్యమేనని నిరూపించారు మక్తల్కు చెందిన విద్యార్థినులు. జై మక్తల్
వృద్ధాశ్రమ నిర్మాణానికి ఎమ్మెస్సార్, సీఎస్ఆర్ నుంచి రూ.30లక్షలు మంజూరు సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఖిల్లాఘణపురం, డిసెంబర్ 12: సాగునీటితో వర్తక వ్యాపారం, ర�
35శాఖలకు స్థానిక కేటాయింపులు జిల్లా అధికారుల ఆధ్వర్యంలో 14వరకు కొనసాగనున్న ప్రక్రియ మహబూబ్నగర్ డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపులో భాగంగా రెండో రోజు ఆదివారం నాటి�
ఇప్పటికే 52 కోట్లతో లైనింగ్ పనులు 30 కోట్లతో కాల్వల మరమ్మతులు ఇద్దరు ఎమ్మెల్యేల చొరవతో వచ్చే సీజన్లో 52 వేల ఎకరాలకు సాగు నీరు మరికల్, డిసెంబర్ 12 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు క�
ఆర్టీసీ స్థలాలను ఆదాయ మార్గాలగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రతిపాదనలు నివేదించిన ఆర్టీసీ అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది పెట్రోల్బంక్లు, షాపింగ్ కాంప్లెక్సులు, కల్యాణ మండపాలు ఏర్పాట్ల�
ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలి మణిపూర్ యూనివర్సిటీ చాన్స్లర్, సరస్వతీ విద్యాపీఠం ప్రాంతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ తిరుపతిరావు జాతీయ విద్యా విధానం 2020పై వర్క్షాప్ నారాయణపేట టౌన్, డిసెంబర్
ఇల్లు లేక ఆరుబయట జీవనం ఆదుకోవాలని కోరుతున్న పద్మావతి హన్వాడ, డిసెంబ ర్ 11 : బతకడానికి భూ మి లేదు. ఉండడానికి ఇల్లు లే దు.. ఆరుబయట జీవనం.. ఇదీ హన్వాడ గ్రామానికి చెందిన మ్యాదరి పద్మావతి జీవిత గాథ.. పద్మావతికి 30 ఏం డ
రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవడం సంతోషకరం సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి కల్వకుర్తి, డిసెంబర్ 11 : అన్నదాతల పోరాట ఫలి
మూడు చట్టాల రద్దు సంతోషకరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మహబూబ్నగర్, డిసెంబర్ 11 : దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం రైతులు సాధించిన చారిత్రాత్మక విజ�
కార్పొరేట్ను తలదన్నేలా కల్వకుర్తి దవాఖాన సకల సౌకర్యాలతో క్యూ కడుతున్న రోగులు హైదరాబాద్ నుంచి వచ్చి వైద్య సేవలు పొందుతున్న ప్రజలు ఎన్హెచ్ఎం సర్వేలో 97.83 మార్కులు గ్రేడింగ్లో రాష్ట్రంలోనే మొదటి స్థా
ఇద్దరి ప్రాణాలు తీసిన కుటుంబ కలహాలు పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య జడ్చర్ల మండలం ఎక్వాయిపల్లిలో విషాదం జడ్చర్ల టౌన్, డిసెంబర్ 11 : ఏండ్ల తరబడి అన్యోన్యంగా ఉన్న ఆ దంపతు ల మధ్య కుటుంబ కలహాలు ప్రాణాలమీదక�