తెలంగాణ రైతుపై పగబట్టిన బీజేపీ సర్కార్ వడ్లు కొనమంటే అహంకారంతో అవమానిస్తారా..? కర్షకుల ఓట్లు కావాలి.. కానీ వారి వడ్లు వద్దా.. బాధ్యత లేని తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ర�
Minister Srinivas Goud | రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
తెలంగాణపై ఎందుకంత నిర్లక్ష్యం రాజకీయ కుట్రకు తెరలేపిన కేంద్రం ఢిల్లీలో రాష్ట్ర మంత్రులకు అవమానం ధాన్యం కొనుగోలులో పూర్తిగా విఫలం ప్రయోజనాలు మరిచి విమర్శలు కేంద్రం తీరుపై భగ్గుమన్నఉమ్మడి జిల్లా ప్రజా
రూ.కోటి28 లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సీఎంరెడ్డి సాధారణ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం అచ్చంపేట, డిసెంబర్ 21: అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డు స్థలంలో నూతనంగా మరికొన�
గిరిజన ఉద్యోగుల సంఘం నేతలు అచ్చంపేట, డిసెంబర్ 21: అచ్చంపేట ప్రాంతంలోని ఏజెన్సీ ప్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలని గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిచ్యానాయక్, తెలంగాణ గిరిజన సంఘం జిల�
పాలమూరును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి జూన్ నాటికి పనులు పూర్తి కావాలి స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేయాలి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్టౌన్ డిసెంబర్ 21: మహబూబ్నగర�
జిల్లావ్యాప్తంగా 3వేలమంది క్రైస్తవులకు సర్కారు కానుక నేడు పంపిణీ చేయనున్న మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు మహబూబ్నగర్ టౌన్, డిసెంబర్ 21: అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతు�
ఖోఖో, వాలీబాల్, కబడ్డీ విజేతగా నిలిచిన మహబూబ్నగర్ నేడు ముగియనున్న క్రీడా పోటీలు మహబూబ్నగర్ టౌన్, డిసెంబర్ 21 : స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉమ్మడి జిల్లా పాలిటెక్నిక్ క్రీడాపోటీలు హోర�
రైతు ఆత్మగౌరవం దెబ్బతీయొద్దు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్ల, డిసెంబర్ 20 : తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ�
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేట, డిసెంబర్ 20 : తెలంగాణ రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా కుట్రలు చేస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల�
నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి గద్వాల, డిసెంబర్ 20 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతుల వడ్లు కొనేవరకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్�
ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులకు అన్యాయం పంజాబ్కు, తెలంగాణకు వేర్వేరు న్యాయమా..? కరెంట్కు మీటర్లు పెట్టి ఆగం చేయాలని చూస్తున్నరు.. కేంద్రం దిగొచ్చి ధాన్యం కొనుగోలు చేసేవరకు పోరాటం ఆగదు డప్పు కొడుతూ శవయ�
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం వివిధ మండలాలు,గ్రామాల్లో టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నల్లరంగు దుస్తులు, బ్యాడ్జీలు ధరించడంతో�