కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, డిసెంబర్ 14: సెకండ్ డోస్ వ్యాక్సినేషన్పై ప్రత్యేకదృష్టి పెట్టాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన�
రూ.41కోట్లతో వంతెన, చెక్డ్యాం, కురుమూర్తి వరకు రోడ్డు అభివృద్ధిని చూసి పార్టీలో చేరికలు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దేవరకద్రలో చెత్త సేకరణ వ్యాన్లు ప్రారంభం దేవరకద్రరూరల్, డిసెంబర్ 14: టీఆర్ఎస్ హ
వెచ్చదనం పెంచే దుస్తులు వాడాలి శ్వాసకోశ వ్యాధులు ప్రబలే అవకాశం మహబూబ్నగర్ మెట్టుగడ్డ/వనపర్తి, డి సెంబర్ 14 : రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతున్నది. పగటిపూట సాధారణ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో రాత్రి అత్యం�
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు అమ్మవార్లకు నైవేద్యం సమర్పించిన భక్తులు బయటి మరెమ్మ ఆలయం వద్ద బందోబస్తు గ్రామాల్లో పండుగ వాతావరణం మరికల్, డిసెంబర్14 : మండలంలోని తీలేరులో వెలిసిన రేణుకాఎల్లమ్మ ఆలయంలో మంగళ�
పంటల మార్పిడితో నేల సారవంతం జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంతోష్కుమార్ రైతులకు యాసంగి పంటల సాగుపై అవగాహన ధన్వాడ, డిసెంబర్14 : యాసంగిలో ఆరుతడి పంటల సాగుపై మంగళవారం మండలంలోని గోటూర్ రైతు వేదికలో రైతులకు అ
వేగంగా పాలమూరు అభివృద్ధి మినీ ట్యాంక్ బండ్లో చెత్త తొలగిస్తాం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్, డిసెంబర్ 14 : టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ఎల్లప్పుడు అండగా ఉంటామని ఆబ�
రైతుకు మించిన విజ్ఞానవంతుడు లేడు కర్షకులకు డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రారంభిస్తాం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మక్తల్లో ఎమ్మెల్యే చిట్టెం ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు మక్తల్ టౌన్/ఊట్కూర్, డిసె�
నేరుగా రైతుల ఖాతాల్లో జమ ఉమ్మడి జిల్లాలో 9,23,393 మంది రైతులకు రూ. 1217.52కోట్లు సాయం అన్నదాతకు టీఆర్ఎస్ సర్కార్ అండ మహబూబ్నగర్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనాతో ప్రపంచం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో �
హన్వాడ, డిసెంబర్ 13 : ప్రతిఒక్కరూ భక్తిభావం అలవర్చుకొని సన్మార్గంలో పయనించాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మండలంలోని కొత్తపే ట దాసాంజనేయస్వామి ఆలయంలో సోమవారం దేవతా విగ్రహాల ప్�
పంచాయతీలుగా ఏర్పాటుతో మారిన రూపురేఖలు గండీడ్/మహ్మదాబాద్, డిసెంబర్ 13 : గిరిజన తండాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా ఏ ర్పాటు చేయడంతో తండాల రూపురేఖలు మారిపోయాయి. ఉమ్మ�
మహబూబ్నగర్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి పా లమూరు జిల్లా సాహితీమూర్తులకు ప్ర తిష్టాత్మక పురస్కారాలు దక్కాయి. తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్�
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ రూ. కోటి వ్యయంతో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ప్రారంభం మహబూబ్నగర్, డిసెంబర్ 13 : మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని ఎక్స�