ప్రగతి బాటలో పల్లెలు ప్రతినెల అభివృద్ధి నిధులు కళకళలాడుతున్న జీపీలు హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు హన్వాడ, డిసెంబర్ 24 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రతి నెలకు గ్రామ పంచాయతీల�
అందుబాటులో కొత్త కోర్సు నారాయణపేట దత్త కాలేజీకి అనుమతి పీయూ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ మహబూబ్నగర్ టౌన్, డిసెంబర్ 24 : నాలుగేండ్ల ప్రొఫెషన్ కోర్సు అం దుబాటులో ఉన్నదని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వి�
ఊకచెట్టు వాగు వద్ద ఘటన ఇసుక తరలిస్తే ఊరుకోమని హెచ్చరిక దేవరకద్ర రూరల్, డిసెంబర్ 24 : ఇసుక తరలిచేందు కు వాగులోకి వచ్చిన జేసీబీకి గుర్తు తెలియని వ్యక్తులు ని ప్పంటించిన ఘటన చిన్నచింతకుంట మండలం ముచ్చింతల గ�
తెలంగాణ రైతును చులకన చేస్తున్న బీజేపీ సర్కార్ ఢిల్లీకి వెళ్లిన మంత్రుల బృందానికి అవమానం మోడీ ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్న కర్షకులు రాష్ట్రంలో పండిన ధాన్యం సేకరణకు ససేమిరా ధాన్యం కొనుగోలు విషయాన్ని క�
గులాబీ పార్టీ గూటికి చేరుతున్న వివిధ పార్టీల నాయకులు జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి టీఆర్ఎస్లోకి పలువురు నేతలు మిడ్జిల్, డిసెంబర్ 23 : రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధికి ఆకర్షితు�
టీటా ఆధ్వర్యంలో వ్యవసాయ క్షేత్రంలోనే హ్యాకథాన్ 45 రోజులపాటు వారాంతాలు పర్యటన టెక్నాలజీని వినియోగించి రైతులకు సహకారం మహబూబ్నగర్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కంప్యూటర్లతో కు స్తీ పట్టే సాఫ్�
రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో ముందుంచుతాం అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నాం ఇక్కడ ఇల్లు ఉంటే చాలనే స్థాయిలో అభివృద్ధి త్వరలో హన్వాడలో ఫుడ్పార్కు ఏర్పాటు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస�
వరికి బదులు కూరగాయలు, పండ్ల తోటలు వేయాలి ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సైదయ్య పెద్దమందడి, డిసెంబర్ 23 : రాష్ట్రంలో ఉద్యాన రం గం ఎంతో అభివృద్ధి చెందిందని ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్, ఇన్చార్జ�
గణితశాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్కు నివాళి మహబూబ్నగర్టౌన్, డిసెంబర్ 22 : పాలమూరు యూనివర్సిటీలో బుధవారం గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యం లో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం�
ప్రభుత్వ దవాఖానల్లో అన్ని వసతుల కల్పన వేరే ప్రాంతాలకు ఎందుకు రెఫర్ చేస్తున్నారు..? అధికారుల పనితీరులో మార్పు రావాలి సమీక్ష సమావేశంలో మంత్రి హరీశ్రావు గద్వాల, డిసెంబర్ 22 : జిల్లా దవాఖానలో అన్ని సౌకర్యా�
మోడీ.. మాపై ఎందుకీ పగ! పొంతన లేని లెక్కలతో తెలంగాణకు మోసం ఎఫ్సీఐకి నిల్వ సామర్థ్యంలేదు.. తీసుకుపోయేందుకు గూడ్స్ రావు 6 జిల్లాలకు కేవలం 70 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యమే.. కేంద్రం తీరుతోనే ఆలస్యంగా బియ్యం స
బాలిక మృతి, ఇద్దరికి గాయాలు జడ్చర్ల వద్ద జాతీయ రహదారిపై ఘటన జడ్చర్ల టౌన్, డిసెంబర్ 22 : బంధువు మృతి చెందగా దినవారాలకు హాజరయ్యేందుకు బైక్పై కూతుళ్లతో కలిసి తండ్రి వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టిం�
జిల్లా ప్రతిష్టను ఇనుమడింపజేస్తాం అన్ని వర్గాల సంక్షేమానికి సర్కార్ కృషి ప్రతి పండుగకు ప్రభుత్వం కానుకలు కలహాలు లేకుండా కలిసి మెలిసి జీవించాలి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, డిస�