ప్రభుత్వ దవాఖానల్లో అన్ని వసతుల కల్పన వేరే ప్రాంతాలకు ఎందుకు రెఫర్ చేస్తున్నారు..? అధికారుల పనితీరులో మార్పు రావాలి సమీక్ష సమావేశంలో మంత్రి హరీశ్రావు గద్వాల, డిసెంబర్ 22 : జిల్లా దవాఖానలో అన్ని సౌకర్యా�
మోడీ.. మాపై ఎందుకీ పగ! పొంతన లేని లెక్కలతో తెలంగాణకు మోసం ఎఫ్సీఐకి నిల్వ సామర్థ్యంలేదు.. తీసుకుపోయేందుకు గూడ్స్ రావు 6 జిల్లాలకు కేవలం 70 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యమే.. కేంద్రం తీరుతోనే ఆలస్యంగా బియ్యం స
బాలిక మృతి, ఇద్దరికి గాయాలు జడ్చర్ల వద్ద జాతీయ రహదారిపై ఘటన జడ్చర్ల టౌన్, డిసెంబర్ 22 : బంధువు మృతి చెందగా దినవారాలకు హాజరయ్యేందుకు బైక్పై కూతుళ్లతో కలిసి తండ్రి వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టిం�
జిల్లా ప్రతిష్టను ఇనుమడింపజేస్తాం అన్ని వర్గాల సంక్షేమానికి సర్కార్ కృషి ప్రతి పండుగకు ప్రభుత్వం కానుకలు కలహాలు లేకుండా కలిసి మెలిసి జీవించాలి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, డిస�
తెలంగాణ రైతుపై పగబట్టిన బీజేపీ సర్కార్ వడ్లు కొనమంటే అహంకారంతో అవమానిస్తారా..? కర్షకుల ఓట్లు కావాలి.. కానీ వారి వడ్లు వద్దా.. బాధ్యత లేని తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ర�
Minister Srinivas Goud | రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
తెలంగాణపై ఎందుకంత నిర్లక్ష్యం రాజకీయ కుట్రకు తెరలేపిన కేంద్రం ఢిల్లీలో రాష్ట్ర మంత్రులకు అవమానం ధాన్యం కొనుగోలులో పూర్తిగా విఫలం ప్రయోజనాలు మరిచి విమర్శలు కేంద్రం తీరుపై భగ్గుమన్నఉమ్మడి జిల్లా ప్రజా
రూ.కోటి28 లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సీఎంరెడ్డి సాధారణ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం అచ్చంపేట, డిసెంబర్ 21: అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డు స్థలంలో నూతనంగా మరికొన�
గిరిజన ఉద్యోగుల సంఘం నేతలు అచ్చంపేట, డిసెంబర్ 21: అచ్చంపేట ప్రాంతంలోని ఏజెన్సీ ప్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలని గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిచ్యానాయక్, తెలంగాణ గిరిజన సంఘం జిల�
పాలమూరును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి జూన్ నాటికి పనులు పూర్తి కావాలి స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేయాలి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్టౌన్ డిసెంబర్ 21: మహబూబ్నగర�
జిల్లావ్యాప్తంగా 3వేలమంది క్రైస్తవులకు సర్కారు కానుక నేడు పంపిణీ చేయనున్న మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు మహబూబ్నగర్ టౌన్, డిసెంబర్ 21: అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతు�