ఆరుతడి పంటలతో లాభాలు బాగునిరంతరం వరి సాగు చేస్తే దిగుబడి సమస్యలుపప్పు, వాణిజ్య పంటల సాగుపై రైతన్న దృష్టి జినేపల్లి, డిసెంబర్ 26: ఇతర పంటలు సాగు చేస్తే రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చ
బీజేపీ మంత్రులకు సేద్యమంటే తెలియదుమంత్రి నిరంజన్రెడ్డికోడేరు, డిసెంబర్ 26: కేంద్ర మంత్రులకు సేద్యం గురించి అసలే తెలియదని, అన్నదాతల బాధలు అందుకే వారికి అర్థం కావడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి �
పార్టీ బలోపేతానికి కృషి చేయాలిటీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావుగులాబీ గూటికి చేరిన బీజేపీ నాయకులు బాలానగర్, డిసెంబర్ 26 : ప్రజాసంక్షేమం, రాష్ర్టాభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిదేవరకద్ర రూరల్, డిసెంబర్ 26 : రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధిని చూసే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వలస కడుతున్నారన�
ఘనంగా జయంతి వేడుకలునివాళులర్పించిన నేతలుకోస్గి, డిసెంబర్ 25 : దివంగత, దేశ మాజీ ప్రధానమం త్రి అటల్ బిహారీ వాజేపేయి సేవలు చిరస్మరణీయమని బీజేపీ నాయకులు అన్నారు. శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నాయకు�
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలిక్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్టౌన్, డిసెంబర్ 25 : చెస్తో మేథోశక్తి పెంపొందుతుందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. శాంతానా�
ద్వేషం కన్నా ప్రేమ మిన్న అని చాటారుపాపులను రక్షించేందుకు భూమి మీదకు..వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డివనపర్తి టౌన్, డిసెంబర్ 25 : ఏసుప్రభు బోధనలు పాటించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్�
శ్రీరామ, జయరామ గ్రూపునకు అవార్డులుమహబూబ్నగర్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, శ్రీరామ, జయరామ గ్రూపు చైర్మన్ బెక్కరి రామిరెడ్డి సామాజిక
పాలమూరులో ఆధ్యాత్మికత పరిమళంమహబూబ్నగర్, డిసెంబర్ 25 : మహబూబ్నగ ర్ పట్టణంలో ఆధ్యాత్మిక పరిమళం వెల్లివిరిసింది. శనివారం జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వాములు నిర్వహించిన శోభాయాత్ర ఆకట్టుకున్నది. తూర్పు �